హోం  » Topic

Provident Fund News in Telugu

ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన న్యూవేజ్ ర...

తక్కువ రేటింగ్‌ సాధనాల్లో పీఎఫ్‌ పెట్టుబడులు- ఖాతాదారులకు రిస్కే అంటున్న నిపుణులు..
తక్కువ రేటింగ్‌ సాధనాల్లో పెట్టుబడులకు గుర్తింపు పొందిన పీఎఫ్‌ సంస్ధలను అనుమతిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తీసుకున్న నిర్ణయం వచ్చే ఆర్ధ...
EPF రాయితీ: చేతికొచ్చే శాలరీ పెరుగుతుందేమో కానీ పన్ను చిక్కులు
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్‌కు సంబంధించి కూడా భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ప్రజల చేతిల...
శాలరీ మొత్తాన్ని వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనమా, మరేం చేయాలి?
ఉద్యోగి వేతనం నుండి ప్రావిడెంట్ ఫండ్‌కు యజమాని వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతం మొత్తం 24 శాతం కట్ అవుతుంది. దీంతో పాటు ఉద్యోగి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ...
ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త: కరోనా ఎఫెక్ట్‌తో విత్‌డ్రాకు కొత్త రూల్!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఉద్యోగులకు వేతనాలపై ఆందోళనలు నెలక...
వేతనజీవులకు చేదువార్త: PFపై వడ్డీ రేటు కోత?
వేతనజీవులకు చేదువార్త. ఈసారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్...
1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే
వివిధ అవసరాల కోసం ఉద్యోగస్తులు రుణాలు తీసుకోవడం సహజం. చాలామంది PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)పై లోన్ తీసుకుంటారు. అత్యవసరమైతే తప్ప పీపీఎఫ్‌పై రుణం తీ...
చెప్పకుండా ఉద్యోగం మారుతున్నారా.. పీఎఫ్ రావాలంటే మీరే నెల జీతం రివర్స్ ఇవ్వాలి!
ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ లేకుండానే కొంతమంది హఠాత్తుగా మానివేస్తుంటారు. మరో కంపెనీలో ఎక్కువ ...
శుభవార్త: కొత్త PPF కొత్త రూల్స్, పీఎఫ్ మొత్తాన్ని అటాచ్ చేయలేరు
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) నిబంధలను సవరించింది. దీని ప్రకారం పీఎఫ్...
శాలరీలో పీఎఫ్ తగ్గించుకొని, జీతం పెంచుకుంటే రూ.లక్షలు నష్టపోతారు!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో సంఘటిత రంగంలోని ఉద్యోగుల శాలరీ-పీఎఫ్‌లో మార్పులు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్న...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X