హోం  » Topic

Companies News in Telugu

కృష్ణపట్నం పోర్ట్‌లో భారీ అదానీ గ్రూప్‌కు భారీ వాటా, జగన్ ప్రభుత్వం ఓకే
అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం లభించింది. ఇది మొత్తం రూ.13,572 కోట్ల డీల్. కాంపిటీషన్ క...

15వ తేదీ కల్లా ఆ స్కీం ప్లాన్ ప్రకటించండి: నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి కారణంగా ఒత్తిడిని తగ్గించడానికి, లోన్ మారటోరియం ఎత్తివేసిన తర్వాత రుణగ్రహీతలకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు బ్యాంకులు, NBFCలు ఈ నెల 15వ తే...
MSMEలకు 3 నెలల్లో రూ.6,800 కోట్ల చెల్లింపులు
ఎంఎస్ఎంఈలకు కేంద్రమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు గత మూడు నెలల కాలంలో రూ.6,800 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. నెలవారీ చెల్లి...
వీడియో ఆధారిత KYCకి అనుమతి, 90 శాతం ఖర్చు తగ్గుదల
కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఆయా రంగాలు లేదా సంస్థలు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంల...
ఆవిరైపోతున్న ఉద్యోగాలు- 9 వారాల గరిష్టానికి నిరుద్యోగిత రేటు..
కరోనా సంక్షోభం తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగాల పరిస్ధితి చిగురుటాకుల్లా మారిపోతోంది. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చిన్న...
గుడ్‌న్యూస్: నియామకాలు పెరిగాయ్, మీడియా-హెచ్ఆర్ జూమ్, మెట్రోల కంటే అక్కడే ఎక్కువ ఉద్యోగాలు
కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. జాబ్ మార్కెట్ కోలుకుంటోంది. జూన్ నెలతో పోలిస్తే జూలై మాసంలో హైరింగ్ యాక్టివిటీస్ 5 శా...
ఎంఎస్ఎంఈల కోసం భారీ నిధి, ఇటీవలే గోల్డ్ లోన్ ప్రారంభం: ఎస్బీఐ చైర్మన్
కరోనా నేపథ్యంలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.50,000 కోట్ల మూలధన సాయం అందించేందుకు ప్రకటించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్...
అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!
అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ & టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ ద...
పొడిగింపే కాదు... పర్మనెంట్ అయ్యేలా ఉంది! వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కంపెనీల మనోభావం
కరోనా వైరస్ వ్యాప్తి తో మన జీవన శైలి లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పని చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ఇందులో ఒకటే వర్క...
టీసీఎస్ సహా టాప్ 5 కంపెనీల్లో 10.80 లక్షల మంది ఇంటికి పరిమితం! ఏ సంస్థలో ఎంత శాతం?
ఇండియా టాప్ 5 ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలకు చెందిన ఉద్యోగులు ఎక్కువమంది వర్క్ ప్రమ్ హోమ్ చేస్తున్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X