ఎంఎస్ఎంఈలకు కేంద్రమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు గత మూడు నెలల కాలంలో రూ.6,800 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. నెలవారీ చెల్లింపుల్లో దాదాపు మూడొంతులు, మిగిలిన బకాయిల్లో 45 రోజుల్లోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎంఎస్ఎంఈలకు రావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వరంగ ఎంటర్ ప్రైజెస్(CPSEs)లు 45 రోజుల్లో విడుదల చేస్తాయని గతంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అనంతరం ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేసిన ఉదయం పోర్టల్లో దాదాపు 4 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల మేర ప్రభుత్వ హామీ రుణాలతో పాటు ఇతర మార్గాల్లో ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ఎంఎస్ఎంఈలకు రావాల్సిన మొత్తాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications