హోం  » Topic

Companies News in Telugu

తడిసి మోపెడవుతున్న కంపెనీల ఖర్చులు.. ఆదాయాన్ని బీట్ చేస్తున్న లీగల్ రుసుములు
Market News: ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న సంకేతాలతో ప్రపంచ దేశాల వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో మంచి జోరు మీదున్న ఇండియా పెట్టుబడులకు స్వర్గధామంగా ...

SEBI: కంపెనీలకు సెబీ కొత్త రూల్స్.. ఇన్వెస్టర్లకు ప్రయోజనం.. పెనాల్టీల మోత..
SEBI: స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దేశీయ కంపెనీలకు సెబీ కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మార్కెట్ క్యాప్ ప్రకారం టాప్-250 కంపెనీలు త్వరలో దే...
మీరు రిస్క్ చేయండి, భారత్‌కు ఏం అవసరమో చూడాలి: ఇండస్ట్రీతో నిర్మల
కరోనా సమయంలోను భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే, భారత పారిశ్రామికవేత్తలకు కూడా రిస్...
కరోనా దెబ్బ, భారత్‌కు ఆస్ట్రాజెనికా రూ.1.8 కోట్ల సహకారం
భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బ్రిటిష్-స్వీడిష్ డ్రగ్ తయారీదారు సంస్థ అస్ట్రాజెనికా అండగా నిలబడుతోంది. భారత్‌కు 2,50,000 డాల...
టాటా, రిలయన్స్ హ్యాట్సాప్: కరోనా సాయానికి రూ.100 కోట్లతో కంపెనీలు ముందుకు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కార్పోరేట్ సంస్థలు సాయం చేస్తున్నాయి. భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంప...
ఎఫ్‌ఎంసీజీ ధరల మంట- మధ్యతరగతికి చుక్కలు-తప్పదంటున్న నిపుణులు
ఫాస్ట్‌ మూవింగ్‌ కన్య్సూమర్‌ గూడ్స్‌గా పిలిచే వేగంగా అమ్ముడయ్యే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, ప...
కరోనాతో నగరాలు విలవిల: రిలయన్స్, ఎల్‌జీ, శాంసంగ్... చిన్న నగరాల్లో జంప్.. ఎందుకంటే
భారత్‌లో కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవస్థలు క్రమంగా కోలుకుంటున్నాయి. కొన్ని రంగాలు గత ఏడాది లేదా అంతకుముందు త్రై...
పెరుగుతున్న డిజిటలైజేషన్..యంత్రాల ద్వారానే పని..జాబ్ పై ఉద్యోగుల్లో టెన్షన్
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో పని విధానాన్ని మార్చింది. మానవ వనరులు తక్కువ వినియోగిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చక్క బెట్టుకునేందుకు కంపెనీల...
అమ్మకాల్లో గేర్ మారుస్తున్న ఆటోమొబైల్స్ .. సెప్టెంబర్ లో జోరు.. అక్టోబర్ పై అంచనాలు
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆటోమొబైల్ రంగం దారుణంగా కుదేలైంది. ఇక అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆటోమొబైల్ రంగం కొద్దికొద్ది...
కేంద్రం క్రెడిట్ హామీ స్కీం: 42 లక్షల చిన్నకంపెనీలకు రూ.1.63 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం(ECLGS) కింద 42 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME) కంపెనీలకు బ్యా...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X