హోం » రచయితలు » రాజశేఖర్ గర్రెపల్లి

AUTHOR PROFILE OF రాజశేఖర్ గర్రెపల్లి

సీనియర్ సబ్‌ ఎడిటర్
రాజశేఖర్ గర్రెపల్లి 2013 నుంచి తెలుగు‘ODMPL’లో పని చేస్తున్నారు. 2009 నుంచి ఈయన మీడియా రంగంలో ఉన్నారు. గతంలో ఈటీవీ-2, జీ-24గంటలు న్యూస్ ఛానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగు‘ODMPL’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, జాతీయ, అంతర్జాతీయ వార్తలను, ఆసక్తికర కథనాలను అందిస్తుంటారు.2018 నవంబర్‌లో వ్యక్తిగత కారణాలతో సంస్థ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2019లో తిరిగి విధుల్లో చేరారు.

Latest Stories of రాజశేఖర్ గర్రెపల్లి

మార్కెట్ విస్తరణ: గుజరాత్ టైటాన్స్‌తో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ కీలక ఒప్పందం

 |  Tuesday, February 15, 2022, 18:32 [IST]
అహ్మదాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అథర్ ఎనర్జీ.. కొత్త ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత...

అమెజాన్ రికార్డ్: ఒకే రోజులో 13.5 శాతం లాభాలతో 190 బిలియన్ డాలర్లకు మార్కెట్ వాల్యూ

 |  Saturday, February 05, 2022, 14:46 [IST]
వాషింగ్టన్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా చరిత్రలోనే ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్ వ...

స్టాక్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్న రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌లైన్’

 |  Friday, February 04, 2022, 20:26 [IST]
ముంబై: బిలియనీర్, స్టాక్స్ ట్రేడర్ రాకేశ్ ఝన్ ఝన్ వాలా నేతృత్వంలో నడుస్తున్న కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది మే నెల నుంచి క...

ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీం: సీనియర్ సిటిజన్లకు 6.2 శాతం వడ్డీరేటు, సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో..

 |  Tuesday, July 20, 2021, 16:31 [IST]
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ వినియోగదారుల కోసం అనేక పథకాలను తీసుకొస్తోంది. తాజాగా, సీనియర్ సిటిజన్ల కోసం మరో పథ...

ఆ ఘనత సాధించిన మూడో భారత ఐటీ సంస్థగా విప్రో: 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్

 |  Thursday, June 03, 2021, 17:43 [IST]
ముంబై: ప్రముఖ భారత ఐటీ సంస్థ విప్రో గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ. 3 ట్రిలియన్‌ను తాకింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస...

కరోనా మహమ్మారి ప్రభావం: రికార్డు స్థాయిలో క్షీణించిన తయారీ రంగం కార్యకలాపాలు

 |  Monday, April 05, 2021, 18:38 [IST]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కరోనా ప్రభావం కారణంగా దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్...

మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ, సీఈవోగా అనీశ్ షా, ఏప్రిల్ 2 నుంచి విధుల్లోకి

 |  Saturday, March 27, 2021, 15:03 [IST]
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనీశ్ షా బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 2, 2021 నుంచి ...

అమెరికాకు కోవాగ్జిన్ టీకా: ఆక్యుజెన్ సంస్థతో ఒప్పందం, లాభాల్లో 55 శాతం వాటా

 |  Wednesday, February 03, 2021, 15:34 [IST]
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇప్పటికే మన దేశంలో ఉత్పత్తైన కరోనా వ్యాక్సిన్లు పొరుగు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు కూడా మ...

భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా

 |  Saturday, January 16, 2021, 17:27 [IST]
హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఎగుమతుల పరంగా కీలక ముందడుగు వేసింది. బ్రిటీష్ సైన్యంతోపాటు ప్రపంచ రక్షణ దళాలు వినియ...

యూఎన్ ఏజెన్సీతో ఒప్పందం: తొలి కేరళ మహిళా స్టార్టప్ వీఈఎస్, ప్రత్యేకతలివే

 |  Thursday, December 17, 2020, 17:03 [IST]
తిరువనంతపురం: ఇంధన-సమర్థవంతమైన డ్రైవర్లను గుర్తించడంలో, ఆచరణీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతున్న కేరళకు చెందిన ...

మూడు దశాబ్దాల తర్వాత భారత్ నుంచి చైనా బియ్యం దిగుమతులు: ఎందుకంటే..?

 |  Wednesday, December 02, 2020, 15:45 [IST]
న్యూఢిల్లీ/బీజింగ్: సుమారు మూడు దశాబ్దాల తర్వాత చైనా.. భారతదేశం నుంచి బియ్యం దిగుమతులు చేసుకుంటోంది. ఆ దేశంలో బియ్యం పంపిణీ తక్కువ...

ముందే దీపావళి: చక్రవడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఖాజానపై 6500 కోట్ల భారం

 |  Saturday, October 24, 2020, 16:01 [IST]
న్యూఢిల్లీ: వరుస పండగల పురస్కరించుకుని రుణ గ్రహీతలకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పండగ కానుకలా మారింది. మారటోరియం కాలానిక...