హోం  » Topic

వొడాఫోన్ న్యూస్

రిలయన్స్ ఎఫెక్ట్: ఆర్బీఐ రెపోరేటు స్థిరంగా ఉంచినా.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఈ వారం ప్రారంభం నుండి భారీ లాభాల్లో కొనసాగిన మార్కెట్లు, వారం చివరలో మాత్రం స్వల్ప నష్టాల్లో ...

54,500 పాయింట్లకు సమీపంలో సెన్సెక్స్, 16,300 చేరుకున్న నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. ఈ వారం అంతా సూచీలు దుమ్ము రేపుతున్నాయి. సోమవారం లాభాల్లో ముగిసిన సూచీలు, మంగళ, బుధవారాలు భారీగా లాభపడ్డా...
సరికొత్త రికార్డుకు సెన్సెక్స్, నిఫ్టీ: సెన్సెక్స్ మూడ్రోజుల్లో 1800 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు ఈ మూడు సెషన్‌లలో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు లాభపడింది. ఈ వారం ...
మార్కెట్ సరికొత్త రికార్డులు: సెన్సెక్స్ 872 పాయింట్లు జంప్, కారణాలివే...
స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 3) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు అంతకుమించిన ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. ప్రపంచవ్యాప్త...
53,500 పాయింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ 16000 పాయింట్లు క్రాస్: IRCTC నిన్న జంప్ చేసి, నేడు పతనం
స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 3) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు అంతకుమించిన ఉత్సాహంతో పరుగులు పెడుతున్నాయి. ప్ర...
5G ట్రయల్స్‌కు అంతా సిద్ధం, హైదరాబాద్ సహా పలుచోట్ల ట్రయల్స్
భారత్‌లో 5G సేవల ట్రయల్స్ చేపట్టడం కోసం టెలికాం శాఖ కంపెనీలకు 5G స్పెక్ట్రం కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ నగరాల్...
కెయిర్న్‌కు రూ.7600 కోట్లు చెల్లించండి, వొడాఫోన్ తర్వాత భారత్‌కు మరో షాక్
ఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థకు సంబంధించిన రెట్రో స్పెక్టివ్ పన్ను వివాదం కేసులో భారత్‌కు షాక్ తగిలింది. అంతర్జాతీయ ఆర్బిట్రే...
వొడాఫోన్ వివాదంలో అప్పీలుకు డిసెంబర్ వరకు సమయం
వొడాఫోన్ వివాదంలో అప్పీల్ కోసం డిసెంబర్ చివరి వరకు సమయం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. రూ.20 కోట్లకు పైనా రెట్రోస్పెక్టివ్ పన్...
వొడాఫోన్ రూ.20,000 కోట్ల రెట్రో పన్ను తీర్పుపై భారత్ సవాల్!
వొడాఫోన్ కంపెనీ చెల్లించాల్సిన రూ.20వేల కోట్ల రెట్రోస్పెక్టేటివ్ పన్ను కేసులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పును భారత్ సవాల్ చేయనుంది. ఈ మేరకు సొలిస...
భారత్‌తో రూ.20,000 కోట్ల వివాదం: విజయం సాధించిన వొడాఫోన్
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20,000 కోట్ల పన్ను వివాదంలో ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X