హోం  » Topic

వాణిజ్యం న్యూస్

చైనాను దాటేసి.... భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
ఇటీవలి వరకు భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా డ్రాగన్ దేశాన్ని అధిగమించింది. తద్వారా భారత అతిపెద...

రైల్వేలు, హైవే, పెట్రోలియం: కీలక శాఖల్లో భారీ సంస్కరణలు..అంటే ఏమిటో తెలుసుగా
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. మలి విడత సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. ...
చైనా కంపెనీలకు అమెరికా భారీ షాక్, డ్రాగన్ కంట్రీయే కారణం
అమెరికా-చైనా మధ్య మరోసారి ట్రేడ్ వార్ ప్రారంభమైంది. తమ స్టాక్ మార్కెట్లో నమోదైన చైనా కంపెనీలకు అమెరికా భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యూఎస్ ...
పసిడి పతనం ప్రారంభం: గోల్డ్ బాండ్ పై ఇన్వెస్ట్ చేయొచ్చా.. ఏది సురక్షితం..?
గత ఆరు రోజుల్లో తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారంపై దాదాపుగా రూ.1800 తగ్గింది. దీంతో భారత్‌లోని బంగారం మార్కెట్లలో ధరలు భారీగా పడిపోయాయి. అంటే 10 గ్రాము...
ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించరాదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం: కిషోర్ బియానీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించరాదంటూ అమెజాన్ సంస్థ వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర...
EODB: నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మైనస్!
సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-EODB)లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. అంతర్గత వాణిజ్యం, ...
రానున్న ఐదేళ్లలో సౌర మరియు పవన విద్యుత్ రంగాలకు నష్టం తప్పదు: రిపోర్ట్
రానున్న ఐదేళ్లలో భారత సౌరశక్తి మరియు పవన విద్యుత్ పునరుత్పాదక సామర్థ్యం వరుసగా 35 గిగావాట్లు, 12 గిగావాట్లు మాత్రమే ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. ...
గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో క్షీణించిన జీడీపీ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: 2019 - 20లో త్రైమాసికాల పరిస్థితి చూస్తే దేశ ఆర్థిక వృద్ధి గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతంగా అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో పతనమైంది. ఇందుకు కార...
2019-20 మూడో త్రైమాసికంలో స్వల్పంగా పెరిగిన జీడీపీ..ఎంతశాతమంటే..?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి కాస్త మెరుగుపడిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సవంత్సరంలో మూడో త్రైమాసికంలో ఇండియ...
వీడని ఆర్థిక మాంద్యం ముప్పు! భారత్ తట్టుకుంటుందా?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని, ఆ ప్రభావం భారత్‌పైనా పడుతుందనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికితోడ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X