హోం  » Topic

లోకసభ ఎన్నికలు 2019 న్యూస్

మోడీ 2 ప్రమాణ స్వీకారాల మధ్య... రూ.69.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ప్రధాని నరేంద్ర మోడీ 2014లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గురువారం (మే 30) మధ్య రెండోసారి బాధ్యతలు చేపట్టే వరకు ఇన్వెస్టర్లు ఎన్ని డబ్బులు ...

మోడీ రాకతో కార్పొరేట్లు ఖుషీ.. ఖుషీ.. ఎందుకంటే..
మోడీ విజయ దుంధుబి స్టాక్ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలం నుంచి వడ్డీ రేట్ల విషయంలో కాస్త అనిశ్చితితో ఉన...
ఎగుమతులు, విదేశీ పెట్టుపడులు..: 100రోజుల యాక్షన్ ప్లాన్
ప్రధాని నరేంద్ర మోడీ మే 30వ తేదీన రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల, అంతర్గత వాణ...
మోడీ గెలుపు: ప్రజల్ని ఆకట్టుకున్న స్కీంలు ఇవే
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అద్భుత విజయం సాధించింది. 2014 కంటే 21 సీట్లు ఎక్కువగా గెలవడం ద్వారా ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం సన్నగిల్లల...
475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో జగన్ పార్టీ టాప్, మాధవి ఆస్తి రూ.1 లక్ష, ఏపీ-టీ నుంచి వీరే..
ఈసారి గెలిచిన లోకసభ సభ్యుల్లో 475 మంది (88) ఎంపీలు కోటీశ్వరులు. 2014లో గెలిచిన వారిలో 442 మంది (82 శాతం) ఉండగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. 2009లో ఇది కేవలం 58 శాతమే (315 ...
నరేంద్ర మోడీ ముందు సవాళ్లు: ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధ్భుత విజయం సాధించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లోని సీట్ల కంటే ఎక్కువగా సాధించింది. స్వతంత్ర భారతదేశంలో సంపూ...
లోకసభ ఎన్నికలు: పెట్టుబడులపై ఫలితాల ప్రభావం
ఇన్వెస్టర్లు రేపటి (మే 23) తేదీ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. దిగ్గజ కంపెనీలు మొదలు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, విదేశీ టెక్ కంపెనీ...
మోడీ హయాంలో అంబానీ, అదానీ స్టాక్స్ ఎంత పెరిగాయో తెలుసా ?
నరేంద్ర భాయ్ మోడీ.. అన్నీ అనుకూలిస్తే రేపు ఈ సమయానికి దేశానికి రెండోసారి ప్రధాన మంత్రిగా ఆయన దాదాపుగా ఖరారైపోయి ఉండొచ్చు. అయితే ఆయన రాకను, బిజెపి మెజ...
మరోసారి నరేంద్ర మోడీయే గెలిస్తే ఆర్థిక మంత్రి ఎవరు?
నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయితే ఆర్థిక శాఖను ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలిత...
2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టిన రోజున ఇందులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.56 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X