హోం  » Topic

మొబైల్ ఫోన్ న్యూస్

ముందు అలా.. ఆ తర్వాత ఇలా: దీపావళి తర్వాత పడిపోయిన స్మార్ట్‌ఫోన్ సేల్స్
పండుగ సీజన్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పుంజుకున్నాయి. దసరా, దీపావళి వరకు మొబైల్ ఫోన్ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. అయితే దీపావళి తర్వాత సేల్స్ ప...

మీ ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉందా.. జనవరి 1 నుండి ఇది కచ్చితంగా గుర్తుంచుకోండి
మీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉందా? ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా? అయితే జనవరి 1, 2021 నుండి ఫోన్ నెంబర్ డయల్ చేయడానికి ముందు సున్నాను క...
2021లో మొబైల్ ఛార్జీల మోత, భారీగా పెరగనున్న టారిఫ్! వీఐ బాటలో ఎయిర్‌టెల్
టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(vi), రిలయన్స్ జియో త్వరలో టారిఫ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత టారిఫ్‌లపైన ఎయిర్‌టెల్ గతంలో పలుమార్...
BSNL సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్, డిసెంబర్ 1 నుండి.. ప్రయోజనాలు ఇవే!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ప్రయివేటు టెలికం ఆపరేటర్లకు ధీటుగా కొత్త ఆఫర్లు తీసుకు రానుంది. ర...
ఆపిల్‌కు ఐఫోన్ గట్టి దెబ్బ, గంటల్లో రూ.7.4 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి!
ఆపిల్ కొత్త 5G ఐఫోన్ లాంచింగ్ ఆలస్యం కావడం వల్ల కస్టమర్లు కొత్త ఫోన్లు కొనుగోలును పక్కన పెట్టారు. దీంతో ఆపిల్‌‍కు భారీ ఎత్తున నష్టం జరిగిందట. గత రెం...
శాంసంగ్ చైర్మన్ లీకున్-హీ కన్నుమూత
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీకున్-హీ 78వ ఏట కన్నుమూశారు. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని అంతర్జాతీయవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఈయన చేస...
స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ధరలు షాకిచ్చే అవకాశం
మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ప్రముఖ బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో, రియల్‌మి స్మార్ట్ ఫోన్ల ధరలు త్వరలో పెరగవచ్చు. ఇటీవల ప్రభ...
Vi బ్రాండ్: వొడాఫోన్ ఐడియా కీలక ప్రకటన, టారిఫ్ పెంపు దిశగా
ప్రముఖ టెల్కో వొడాఫోన్ ఐడియా ఈరోజు మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. ఇది తమ నూతన బ్రాండ్ VIని ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్స్‌ను కొత్త గుర్తింపును తీసు...
బాయ్‌కాట్ చైనా దెబ్బ: శాంసంగ్‌కు కలిసొచ్చిన యాంటీ చైనా సెంటిమెంట్!
మన సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో భారతీయులు పెద్ద ఎత్తున డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరణ కోసం ఉద్యమిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల నుండి మొ...
ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్‌కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'
సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భారతీయులు డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరిస్తామని చెబుతున్నారు. 20 మంది భారత జవాన్ల ప్రాణాలు హరించి...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X