శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీకున్-హీ 78వ ఏట కన్నుమూశారు. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని అంతర్జాతీయవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఈయన చేసిన కృషి ఎనలేనిది. లీకున్-హీ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీగా నిలిచింది. మొమెరీ చిప్స్ తయారీలోను ముందుంది. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ దక్షిణ కొరియా జీడీపీలో 5వ వంతు కావడం గమనార్హం. 2014లో ఆయనకు గుండెపోటు వచ్చింది. లీకున్-హీ మృతి చెందాడని కంపెనీ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.
ఆరేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన గుండెకు చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కొరియాలోని డేగులో 1942 జనవరి 9వ తేదీన జన్మించారు లీకున్-హీ. తన తండ్రి, శాంసంగ్ వ్యవస్థాపకులు లీబైంగ్-చుల్ మరణం అనంతరం 1987లో శాంసంగ్ బాధ్యతలు చేపట్టారు.

స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే అగ్రగామి సంస్థగా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్ధగా తీర్చిదిద్దారు. అతని తండ్రి మొదట ఫిష్, ఫ్రూట్ ఎగుమతిదారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications