హోం  » Topic

బడ్జెట్ న్యూస్

Budget 2022 Highlights: ఉద్యోగులకు నిరాశ, కరోనా టైంలో ఈ రంగాలకు పెద్దపీట
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన వివిధ రంగాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జ...

Budget 2022: కో-ఆపరేటివ్ సర్‌ఛార్జ్ భారీగా తగ్గింపు, ఆ ఉద్యోగులకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్ అంటే అందరి చూపు ఆదాయపు పన్ను వైపు ఉంటుంది. వ్యక్తిగత, కార్పోరేట్ ట్యాక్స్‌ను ఏమైనా తగ్గిస్తారా, పన్నులకు సంబంధించి ఎలాంటి ఊరట కలిగి...
Budget 2022: డిజిటల్ కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన, క్రిప్టో కరెన్సీపై 30% పన్ను
క్రిప్టో కరెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. సొంత క్రిప్టో కరెన్సీ ఉండాలని ఎప్పటి నుండో వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త...
Budget 2022: క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు, కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి పోస్టాఫీస్
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ECLGS) ద్వారా 130 లక్షల ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలిగిందని కేంద్ర ఆర్థ...
Budget 2022: 400 కొత్త వందేభారత్ రైళ్లు, విద్యార్థులకు ఈ-కంటెంట్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఐపీవో త్వరలో రానుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడు...
Budget 2022: లక్షల ఉద్యోగాలు వచ్చాయ్, త్వరలో ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 ఉదయం గం.11 సమయానికి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిర్మలమ్మకు ఇది నాలుగో బడ్జెట...
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, అందరి కళ్ళు నిర్మలమ్మ వైపు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను నేడు (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఉదయం గం.11కు బడ్జెట్‌ను పార్లమె...
FY21లో జీడీపీ క్షీణత 7.3 శాతం కాదు, 6.6 శాతం, పన్ను రాబడి జంప్
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) సోమవారం విడుదల చేసిన సవరించిన డేటా ప్రకారం, కరోనా ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే తక్కువగా క్షీణ...
Budget 2022: నిర్మలా సీతారామన్ ముందు కీలక సవాళ్లివే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1, మంగళవారం) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా మహమ్మారి, ...
Budget 2022: సామాన్యుడి నుండి పరిశ్రమ వరకు.. 'పన్ను' రాయితీ, ఎన్నికల బడ్జెట్ అవుతుందా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం. దేశంలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు ఇక్కడే ఉంటాయి. అత్యధికంగా 400కు పైగా అసెంబ్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X