హోం  » Topic

పీయూష్ గోయల్ న్యూస్

30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, మనవద్దే అదుపులో ధరలు: గోయల్
ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, మున్ముందు కాలంలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని కేంద్రమంత్రి పీయూష...

రికార్డ్‌స్థాయి ఎగుమతుల వైపు భారత్ అడుగులు, ఇవే సంకేతాలు
భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో పుంజుకుంటోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో చారిత్రక గరిష్టానికి చేరుకుంటోందన్నారు. కరోనా మహ...
బంగారం, చమురు ఎఫెక్ట్: భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్‌న్యూస్, చెల్లింపుల ఖాతా భారం తగ్గుతోంది!
భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందిలేదని, ఎగుమతుల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని, అదేసమయంలో దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పర...
పెరిగిన రైల్వే ఛార్జీలు సముద్రంలో నీటిచుక్క, ఛార్జీలు పెరగకుంటే సేవలు కష్టం: గోయల్
న్యూఢిల్లీ: ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీలు ఏడాదిలో రైల్వే నమోదు చేసిన రూ.55 వేల కోట్ల నష్టంలో కేవలం 5 శాతాన్ని మాత్రమే భర్తీ చేయగలిగామని కేంద్ర రైల్వే శ...
భారత్‌కు ఉపకారం ఏమీకాదు: భారీ ఆఫర్లపై జెఫ్ బెజోస్‌కు గోయల్ ఝలక్
న్యూఢిల్లీ: ఇండియాలో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెడతామని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై చిన్న ...
2023 వరకు రూ.1,08,000 కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు రెడీ!
న్యూఢిల్లీ: ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు (MAHSR) ప్రాజెక్టు 2023 వరకు పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ...
తొమ్మిదిన్నర లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.. అది ఎలాగంటే వివరణ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సమీపిస్తోన్న వేళ .. ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించిన సర...
రూ.6.38 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లు: నాలుగేళ్లలో దాదాపు రెండింతలు పెరిగిన వసూళ్లు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను వసూళ్లు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆయన శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విష...
క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు.. రెండో ఇంటికి వర్తింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు, సామాన్యులకు, ఆదాయపన్నును రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం ద్వ...
సింగిల్ డిజిట్ స్థాయికి ద్రవ్యోల్బణం.. బ్యాంకింగ్ రంగానికి పెద్దపీట : పీయూష్
ఢిల్లీ : ఆర్థిక వృద్ధి రేటులో దేశం దూసుకెళుతోందని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్. 11వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాళ 6వ స్థానాన...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X