న్యూఢిల్లీ: ఆదాయ పన్ను వసూళ్లు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆయన శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి, రైతులకు భారీ ఊరట కలిగించింది ఈ బడ్జెట్. ఈ విషయం పక్కన పెడితే ఆన్లైన్, ఇతర సాంకేతికతల వల్ల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి.
2013-14లో రూ.6.38 లక్షల కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లు ఈ ఏడాది రూ.12 లక్షల కోట్లకు పెరిగాయి. పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 80 శాతం పెరిగినట్లుగా తెలిపారు. వీరి సంఖ్య 3.79 కోట్ల నుంచి 6.85 కోట్లకు చేరింది.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్పై ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో నిజాయతీగా పన్నులు చెల్లిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చెల్లించే పన్ను ఆదాయాన్ని పేదల అభ్యున్నతికి, మెరుగైన మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications