ఢిల్లీ : ఆర్థిక వృద్ధి రేటులో దేశం దూసుకెళుతోందని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్. 11వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాళ 6వ స్థానానికి చేరుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందన్నారు. లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గోయల్.. ఈ నాలుగున్నరేళ్లలో చాలా మార్పులు జరిగినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని రెండంకెల స్థానం నుంచి సింగిల్ డిజిట్ కు తీసుకొచ్చామని తెలిపారు.

బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడంతో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైందన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త సంస్కరణలు చేపట్టామని వివరించారు. ఆ మేరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. మోడీ పాలన కారణంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు చెప్పారు. బినామీ చట్టం తీసుకురావడం ద్వారా అక్రమాలను నిరోధించగలిగినట్లు చెప్పిన పీయూష్.. అవినీతి రహిత ప్రభుత్వంగా ముందుకెళుతున్నామని అన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications