ముద్రా రుణాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఇవి చదవండి చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా (ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్...
ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం: ఈపీఎఫ్పై ట్యాక్స్ లేదు ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ...
ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?: మోడీ నిర్ణయం న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనుందా? అంటే అవునన...
ఇకపై బ్యాంకుగా ముద్రా: సిడ్బీకి అనుబంధం (ఫోటోలు) న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ప్రారంభమైన ముద్రా లిమిటెడ్ను బ్యాంకుగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిన్న వ్యాపారులు...
బడ్జెట్కు మీ సూచనలు: ప్రజలను కోరిన కేంద్రం న్యూఢిల్లీ: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్పై సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రులను కోరారు. అంతేకాదు బడ్జెట...
టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్ న్యూఢిల్లీ: ప్రతి ఏటా టైమ్ మ్యాగజైన్ ప్రకటించే ప్రతిష్ఠాత్మక టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గుర్తింపు కోసం ఈసారి దాదాపు 50 మంది అంతర్జాతీయ నేతలు, వ్యాపార ...
స్పందన కరువు: గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వారాల క్రితం ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్కు ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దేశ...
నవంబర్ 5న మార్కెట్లోకి తొలి దేశీయ బంగారు నాణం గోల్డ్ మానిటైజేషన్, గోల్డ్ డిపాజిట్ పథకాలను నవంబర్ 5న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అశోక చక్ర ముద్రతో తయారువుతోన్న తొలి దేశీయ బంగారు నాణ...
కాల్డ్రాప్ సమస్యను ప్రధాని మోడీ సీరియస్ టెలికం రంగంలో వినియోగదారులు ప్రయోజనాలకు గండికొడుతున్న కాల్డ్రాప్స్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే ...
21వ శతాబ్దం భారత్దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ 21వ శతాబ్దం భారతీయులదేనని ఐబీఎం సీఈఓ వర్జీనియో గిన్నీ రొమెట్టీ పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తున్న ఆమె, టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోందని ప్...