హోం  » Topic

కొనుగోలు న్యూస్

రెండో క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా, ఎలా ఉపయోగించాలి?
క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారు అదనంగా మరో క్రెడిట్ కార్డు కోసం తీసుకోవచ్చా? అంటే ప్రస్తుత క్యాష్‌‌లెస్ ట్రాన్సాక్షన్స్ కాలంలో మన అవసరాలకు అ...

రెడ్డిస్ ల్యాబ్ చేతికి జర్మన్ కంపెనీ.. నింబస్ హెల్త్ కొనుగోలు
డాక్టర్ రెడ్డీస్ కంపెనీ మరో అరుదైన ప్రాజెక్టు చేపట్టనుంది. జర్మనీకి చెందిన నింబస్​ హెల్త్​ కొనుగోలు చేసుకోనుంది. ఈ మేరకు డెఫినిటివ్​ అగ్రిమెంట్​క...
హోండా ఫ్రమ్ హోం .. ఇంట్లో కూర్చునే కార్లను కొనుక్కోండి
ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్స్ ఇండియా తన "హోండా ఫ్రమ్ హోమ్" ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించింది. ఏప్రిల్ 2020 లో ప్రవేశపెట్టిన డిజిటల్ విధానంలో...
మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్: ఏడాదికి 3 ఈఎంఐలు, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకుతో టై అప్...
లాక్‌డౌన్‌తో అన్నీరంగాలు కుదేలైపోయాయి. ఇక ఆటోతమొబైల్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలు కొనుగోలు చేస్తే...
అబ్బే.. అదేం లేదు, గూగుల్ 5 శాతం వాటా కొనుగోలుపై వొడాఫోన్-ఐడియా క్లారిటీ..
వొడాఫోన్-ఐడియాలో గూగుల్ వాటా కొంటుందని, 5 శాతం షేర్ కొనేందుకు సుముఖంగా ఉంది అని నిన్న ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఆ వార్తలను వొడాఫోన్-...
ఇప్పుడు గూగుల్ వంతు: వొడాఫోన్-ఐడియాలో పెట్టుబడి...? 5 శాతం వాటా కోనుగోలు...
ముఖేశ్ అంబానీ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఫేస్‌బుక్, ఇతర అమెరికా కంపెనీలు పెట్టుబడి పె...
మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్, ఇప్పుడు వెహికిల్ కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ..
మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు వెహికిల్ కొనుగోలు చేస్తే.. వచ్చే ఏడాది అంటే 2021 నుంచి ఈఎంఐ కట్టే వెసులుబాటు కల్పించింది. అయితే ...
పైపైకి పసిడి .. రూ.40 వేలకు పరుగు ... ఇప్పుడే కొనేయాలా ?
హైదరాబాద్ : బంగారం ధర భగ్గుమంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలిగిపోతోంది. ఎవరూ ఊహించని విధంగా అతి కొద్దికాలంలోనే రూ.35 వేల మార్కును దాటి పరుగులు తీస్...
స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో షియోమి రికార్డు : 29 శాతం షేర్‌తో ఫస్ట్ ప్లేస్, తర్వాత శామ్ సంగ్
హైదరాబాద్ : ఫోను లేనిదే చేయి ఆడదు. స్మార్ట్ ఫోన్ ఉంటే ఆకలి, దప్పికను మరచిపోతారు. ఇందుకు తగ్గట్టు స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కూడా పెరిగాయి. మార్చి క్వార...
సన్ షైన్ ఆసుపత్రి వాటాలను కోనుగోలు చేయనున్న కిమ్స్,
హైద్రబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న అతి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి సన్ షైన్ ను మల్టి స్పెషాలిటి అసుపత్రి కిమ్స్ కొనుగోలు చేయబోతున్నట్టు వార...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X