కరోనా వైరస్ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కు రీఫండ్ను వేగంగా చెల్లిస్తోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాకెస్స్(CBDT). 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పట...
ఆదాయపు పన్ను విభాగం (ఐటీ శాఖ) ఏప్రిల్ 8వ తేదీ నుండి జూన్ 30వ తేదీ మధ్య 20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్లను రీఫండ్ చేసింది. ఇందులో వ్యక్తిగత ...
పొడిగించిన గడువుకు అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ 2019-20 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ ఫారాలలో సవరణలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. సవరణల్ని ఈ నెల చివరి ...
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు 6.6 లక్షలకు పైగా తగ్గింది. నోట్ల రద్దు అనంతరం పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరుగుతుందని భావించిన నిపుణులు, ఇది...
మార్చి 2019 ఆర్థిక సంవత్సరం వరకు ఇన్కం ట్యాక్స్ కంప్లియన్స్ నోట్ల రద్దు కంటే ముందుకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ...