పొడిగించిన గడువుకు అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ 2019-20 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ ఫారాలలో సవరణలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. సవరణల్ని ఈ నెల చివరి వరకు ప్రకటించి మే నెల చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సర పన్ను మినహాయింపు పెట్టుబడులు (సెక్షన్ 80సీ), మెడిక్లెయిమ్స్ (సెక్షన్ 80డి), డొనేషన్ (సెక్షన్ 80జీ) గడువును ప్రభుత్వం జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఐటీ రిటర్న్ ఫారాల్లో సవరణలు చేస్తోంది.

కొన్ని రకాల పన్ను చెల్లింపు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నెల నుంచి జూన్ వరకు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్లపై పన్ను మినహాయింపులు ఉంటాయని తెలిపింది. దీంతో సీబీడీటీ ఐటీఆర్ ఫారాలలో కొన్ని మార్పులు చేస్తోంది.
గడువును ఏఫ్రిల్ నుండి జూన్ వరకు పొడిగించినందున ట్యాక్స్ పేయర్స్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రాన్సాక్షన్స్కు ప్రయోజనం కలిగే విధంగా ట్యాక్స్ ఫారంలలో అవసరమైన మార్పులు చేస్తున్నామని సీబీడీటీ తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications