హోం  » Topic

ఇండియన్ రైల్వేస్ న్యూస్

ఇక రైలు ప్రయాణీకులకు రెడీ టూ ఈట్ మీల్స్, రైళ్లలో ఆహార సేవలు
రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. రైళ్లలో ప్రయాణీకులకు మంచి భోజనాన్ని అందించనుంది రైల్వే బోర్డు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మ...

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్, 78 రోజుల వేతన బోనస్
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించిం...
అభిబస్ టిక్కెట్ బుకింగ్: మరింత సులభంగా IRCTCలోను టిక్కెట్ బుకింగ్
ఆన్‌లైన్ ఈ-టిక్కెటింగ్ సర్వీసెస్ సంస్థ అభిబస్‌తో ఇండియన్ రైల్వే కేటిరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) ఒప్పందం కుదుర్చుకుంది. IRCTC ప్లాట్ ఫాం పైన టిక...
IRCTC update: రేపటి నుండి మరింత ఈజీగా టికెట్ బుకింగ్, పాసింజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్
ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఈ మేరకు IRCTC వెబ్‌సైట్‌ను అప్ గ్రేడ్ చేసింది. పునరుద్ధరించిన వెబ్ సైట్‌ను కేంద్ర రైల్వే శ...
ఐఆర్సీటీసీలో 15-20 శాతం ప్రభుత్వ వాటా విక్రయం!
ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC)లో 15 శాతం నుండి 20 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో(OFS) విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సా...
ఆ టిక్కెట్లు అన్నీ రద్దు: రైల్వే ప్రయాణీకులకు పీయూష్ గోయల్ గుడ్‌న్యూస్!
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు గతంలో రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ నుం...
పెరిగిన రైల్వే ఛార్జీలు సముద్రంలో నీటిచుక్క, ఛార్జీలు పెరగకుంటే సేవలు కష్టం: గోయల్
న్యూఢిల్లీ: ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీలు ఏడాదిలో రైల్వే నమోదు చేసిన రూ.55 వేల కోట్ల నష్టంలో కేవలం 5 శాతాన్ని మాత్రమే భర్తీ చేయగలిగామని కేంద్ర రైల్వే శ...
రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర డబుల్: హైదరాబాద్, కాచిగూడలలో రూ.10 పెంపు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పె...
IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు
న్యూఢిల్లీ: తత్కాల్ టిక్కెట్ బుకింగ్ స్కీం కింద ప్రయాణీకులకు చివరి నిమిషంలో టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. తత్కాల...
రూ.25 లక్షల ఇన్సురెన్స్ సహా... 19న మరో తేజాస్ ఎక్స్‌ప్రెస్: తత్కాల్ టిక్కెట్లు ఉండవ్
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రయివేటు రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్ రెండో రైలు జనవరి 19వ తేదీన పట్టాలెక్కనుంది. ఈ రైలుల...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X