హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణీకులతో పాటు ఎక్కువ మంది రైల్వే స్టేషన్స్కు వస్తారని, దీంతో స్టేషన్లలో రద్దీ ఉంటుందన్నారు.
దానిని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10 ఉంది. దీనిని పండుగ సందర్భంగా రూ.20కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ధరలు 9వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కొత్త ఛార్జీలు సికింద్రాబాద్, హైదరాబాదు స్టేషన్లలో అమలులో ఉంటాయి.

ప్లాట్ ఫారం ఛార్జీలు పెంచడం ద్వారా నాన్ ట్రావెలర్స్ రష్ను తగ్గించి, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. కాగా, సంక్రాంతి, దసరా వంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలను కూడా పెంచడం తెలిసిందే. ఇలాంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలు పెంచడంపై విమర్శలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications