హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణీకులతో పాటు ఎక్కువ మంది రైల్వే స్టేషన్స్కు వస్తారని, దీంతో స్టేషన్లలో రద్దీ ఉంటుందన్నారు.
దానిని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10 ఉంది. దీనిని పండుగ సందర్భంగా రూ.20కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ధరలు 9వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కొత్త ఛార్జీలు సికింద్రాబాద్, హైదరాబాదు స్టేషన్లలో అమలులో ఉంటాయి.

ప్లాట్ ఫారం ఛార్జీలు పెంచడం ద్వారా నాన్ ట్రావెలర్స్ రష్ను తగ్గించి, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. కాగా, సంక్రాంతి, దసరా వంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలను కూడా పెంచడం తెలిసిందే. ఇలాంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలు పెంచడంపై విమర్శలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications