హోం  » Topic

Ys Jagan News in Telugu

ఇంటికి పెన్షన్ నుండి సొంతిల్లు వరకు.. ఫిబ్రవరిలో వరుసగా జగన్ గుడ్‌న్యూస్‌లు
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు శుభవార్త. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మీ పెన్షన్ మీ ఇంటి వద్దకే రానుంది. మీరు కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. అదే ర...

ఏపీ గ్రామ సచివాలయాలు: మీ ఊళ్లోనే 536 రకాల సేవలు.. 15 ని.ల నుంచి 72 గంటల్లోనే
గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 నుంచి 536 సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15,002 సచివాలయాల్లో ప్రజలు ఈ రోజు నుంచి సేవలను ఉప...
45,000 కోట్ల పెట్టుబడులు, 50వేల ఉద్యోగాలు: ఇప్పుడు 'అమరావతి' పరిస్థితి ఏమిటి!?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అమరావతిలో ఆందోళనలకు దారి తీసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు దాదాపు నెల రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున...
అమ్మఒడి రూ.15,000లలో 1,000 తిరిగివ్వాలి, బ్యాంకులు అప్పు కింద జమ చేసుకోవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పిల్లలను స్కూల్‌కు పంపిం...
నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు: జగన్ అమ్మఒడికి.. 82 లక్షలమంది, రూ.6,500 కోట్లు
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (జనవరి 9) ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో వివిధ అభివృద్...
ఏపీలో MDM స్కీం కోసం అదనంగా రూ.200 కోట్లు, ప్రతిరోజూ గుడ్డు, మెనూ ఇదే
పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికా...
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు.. వారే పెన్షన్ స్కీం ఎంచుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో విలీనమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఏ తరహా పెన్షన్ అవసరమో వారే ఎంపిక చేసుకునే ...
ఈ ఒక్కసారికి అమ్మఒడిపై జగన్ ప్రభుత్వం శుభవార్త! వారికి రీవెరిఫికేషన్
అమరావతి: అమ్మఒడి పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి స్వల్ప ఊరటని కల్పించింది. అయితే ఇది ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది. అమ్మఒడికి ఉన్న అ...
ఆర్థిక అత్యవసర పరిస్థితి?: ఏపీ ప్రభుత్వానికి షాక్, రూ.10వేల కోట్లు తగ్గిన ఆదాయం, ఎక్కడ ఎంతంటే?
విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు తిరోగమనంలో ఉందా అంటే ఆర్థిక గణాంకాలు అవుననే చెబుతున్నాయని వార్తలు ...
జగన్ రాకతో... అదానీ చేతికి కృష్ణపట్నం పోర్టు: కంపెనీ విలువ రూ.13,500 కోట్లు
హైదరాబాద్ కు చెందిన సీవీఆర్ గ్రూప్ కంపెనీ ఐన కృష్ణపట్నం పోర్టును గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ కి చెం...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X