ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో విలీనమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఏ తరహా పెన్షన్ అవసరమో వారే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ను ఎంచుకునే వెసులుబాటును ఉద్యోగులకే ఇవ్వాలి రీజినల్ మేనేజర్లకు ఎండీ నుంచి ఆదేశాలు ఉన్నాయి.
విలీనం అనంతరం ఉద్యోగులకు ఏ నిబంధనలు వర్తిస్తాయి, జీతాల చెల్లింపులు వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. ఇందులో పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు అమలు అవుతున్న ఈపీఎఫ్ఓ 95 కొనసాగుతుందని, ఇందులో ఉంటారా లేదా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎస్లోకి మారుతారా అనే విషయంలో ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

అయితే పాత పెన్షన్ విధానమే ఆర్టీసీ ఉద్యోగులకు సరైనదని, దీంతో ఉద్యోగ భద్రత ఉంటుందని, ఇప్పుడు ఎంపిక అని చెప్పడం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు పెన్షన్ను ఎంచుకునే అవకాశం కల్పించడం కూడా సరైనదేనని కూడా అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications