హోం  » Topic

Uttar Pradesh News in Telugu

Year Ender 2023: గుజరాతీలను వెనక్కి నెట్టిన యూపీ.. పూర్తిగా మారిన లెక్కలు..
NSE News: 2023 వాస్తవానికి భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోదగిన ఏడాది. ఈ ఏడాదిలో అత్యధిక స్థాయిలో పెట్టుబడిదారులు బుల్ ర్యాలీ లాభాలను స్వీకరి...

UP Investors summit 2022: యోగి రాష్ట్రానికి రూ.80,000 కోట్ల పెట్టుబడులు: బ్రేకప్ ఇదే
లక్నో: ఉత్తర ప్రదేశ్ నక్కతోక తొక్కింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టు...
రూ.177 కోట్లు దాచి పెట్టడమంటే మాటలా: లెక్క పెట్టడానికే రెండురోజులు పట్టిందిగా
లక్నో: ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లోని పెర్‌ఫ్యూమ్ కంపెనీపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు నిర్వహిస్తోన్న దాడులు, సోదాలు కొనసా...
భారత ఆర్మీ చేతికి అత్యాధునికమైన ఏకే 203 రైఫిల్స్: అమేథీలో తయారీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటనకు రానున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి రష్యా తయారు చేస్తోన...
Facebook: రిటైర్డ్ ఐఎఎస్ బాస్‌కు కీలక పదవి
న్యూఢిల్లీ: దేశంలో కొంతకాలంగా సోషల్ మీడియాకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేక సమాచారాన్...
టార్గెట్ 2022: యూపీలో బిగ్ ప్రాజెక్ట్: రూ.5 వేల కోట్ల పీఎన్‌బీ లోన్
లక్నో: ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కని...
చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు శాంసంగ్ డిస్‌ప్లే యూనిట్: యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ
ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు తరలించింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు త...
ఢిల్లీ టు: ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్: హైబ్రీడ్ టికెట్ల వ్యవస్థ: కార్డులు, క్యూఆర్ కోడ్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్‌లో అత్యాధునికమైన టికెట్ల జారీ వ్యవస్థ అందుబాటులోకి రానుం...
మోడీ సర్కార్‌పై ఆశల్లేవా: కరోనా వ్యాక్సిన్ కోసం యోగి ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు
లక్నో: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వ...
చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చైనాకు షాకిచ్చింది. చైనా నుండి తన డిస్‌ప్లే ఫ్యాక్టరీని ఉత్తర ప్రదేశ్‌కు తరలించన...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X