ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చైనా నుండి ఉత్తర ప్రదేశ్కు తరలించింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు తరలించింది. ఈ మేరకు శాంసంగ్ సౌత్ ఈస్ట్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో కెన్ కాంగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సోమవారం కలిశారు.
బెట్టర్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక్కడ ఉన్నాయని, దీంతో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఇక్కడకు తరలిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో ఉన్న ఈ యూనిట్ను నోయిడాకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్ పట్ల తమ నిబద్ధత, ఉత్తర ప్రదేశ్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

మేకిన్ ఇండియా కార్యక్రమానికి శాంసంగ్ నోయిడా ఫ్యాక్టరీ విజయవంతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నారు. అలాగే, తమ ఫ్యాక్టరీ ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. శాంసంగ్ కంపెనీకి ఇప్పుడు, భవిష్యత్తులోను ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications