ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చైనా నుండి ఉత్తర ప్రదేశ్కు తరలించింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు తరలించింది. ఈ మేరకు శాంసంగ్ సౌత్ ఈస్ట్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో కెన్ కాంగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సోమవారం కలిశారు.
బెట్టర్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక్కడ ఉన్నాయని, దీంతో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఇక్కడకు తరలిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో ఉన్న ఈ యూనిట్ను నోయిడాకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్ పట్ల తమ నిబద్ధత, ఉత్తర ప్రదేశ్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

మేకిన్ ఇండియా కార్యక్రమానికి శాంసంగ్ నోయిడా ఫ్యాక్టరీ విజయవంతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నారు. అలాగే, తమ ఫ్యాక్టరీ ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. శాంసంగ్ కంపెనీకి ఇప్పుడు, భవిష్యత్తులోను ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications