హోం  » Topic

Tamil Nadu News in Telugu

యాపిల్ లాంటి ఛాన్స్: సౌత్‌లో ఐఫోన్ల తయారీ కంపెనీ పెగాట్రాన్ పాగా: ఆ మూడు రాష్ట్రాల మధ్య పోటీ
చెన్నై: పారిశ్రామిక దిగ్గజం యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు కానుంది. సుమారు 1,100 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్...

లాక్‌డౌన్ నుండి ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులా ఈ 5 రాష్ట్రాలు! అసలు ప్యాకేజీ 'మనీ' కాదు..!
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25వ తేదీ నుండి ప్రారంభమైన లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ ప్రాంతా...
నోకియా కంపెనీకి కరోనా షాక్: 42 మందికి పాజిటివ్, తమిళనాడు ప్లాంట్ మూసివేత
తమిళనాడులో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర తర్వాత అత్యదిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 646 పాజ...
సంగారెడ్డిలో దేశంలోనే అతిపెద్ద హ్యాట్సన్ ప్లాంట్, 4,500 మందికి లబ్ధి
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్ (HAP) తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేం...
ఆంధ్రప్రదేశ్‌లా.. మావద్ద అలాంటి నిబంధనల్లేవు!: KIAకు పంజాబ్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్ ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తారనే ప్రచారం కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లోనే వేడిని రాజేసింది. కి...
కియా మోటార్స్‌పై అప్పుడు మరింత క్లారిటీ..: జగన్ ప్రభుత్వం ఏం చెబుతోంది?
అనంతపురం: కియా మోటార్స్ షిఫ్టింగ్ వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టి పారేసింది. అనంతపురం జిల్లాలోని కియా ప్లాంటును తమిళనాడుకు తరలించేందుకు య...
ఏపీ నుండి తమిళనాడుకు ప్లాంట్ తరలింపు నిజమా? కియా మోటార్స్ ఏం చెబుతోంది?
రాయలసీమ ప్రాంతానికి గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కియా ప్రాజెక్టు అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్ళిపోతోందా? ఈ మేరకు నేషనల్, ఇంటర్...
హైదరాబాద్ సహా దక్షిణాదిన ఆ కంపెనీకి షాక్: కంపెనీల 'మార్కెట్' పోటీ!
ఏషియన్ పేయింట్స్ పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దర్యాఫ్తుకు ఆదేశించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పేయింట్స్ రంగంలోకి జేఎస్‌డ...
ఏటా రూ.6వేలు, PM Kisan స్కీం ఎఫెక్ట్: బీజేపీ కార్యకర్త కూడా కాదు.. మోడీకి గుడి కట్టిన రైతు
చెన్నై: తమిళనాడులో తాము బాగా అభిమానించే వారికి లేదా రాజకీయాల్లో ఉండి జనాలకు మంచి చేసిన వారికి అభిమానంతో గుడిని కట్టడం తెలిసిందే. తాజాగా పీఎం కిసాన్ ...
రూ.1,500 కోట్ల శశికళ ఆస్తులు ఆటాచ్: వందల కోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయంటే?
చెన్నై: దివంగత జయలలిత స్నేహితురాలు శశికళకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు బారీ షాకిచ్చారు. శశికళకు చెందిన ఆస్తులను జఫ్తు చేశారు. ఆమెకు చెందిన దాదాపు 1,500 క...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X