ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 26,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని గతంలో ప్రకటించింది. డిమాండ్కు అనుగుణంగా ...
ముంబై: TCS ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.5 శాతం వృద్ధి మోదు చెంది రూ.9008 కోట్లకు చేరుకుంది. 2020-21 జూన...
జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏడో నెలలో రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సరికొత్తగా ఆల్ టైమ్ రికార్డుస్థాయితో రూ.1.41 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చ...
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో భారత కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేయవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసి...
మార్చి 2021లో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిని తాకాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.24 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ...
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాల్లో సెస్, సర్చార్జీ వాటా తొమ్మిదేళ్లలో రెట్టింపు అయింది. 201-12లో ఈ వాటా 10.4 శాతంగా ఉ...
మార్చి 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి గాను భారత టెక్నాలజీ రంగం ఆదాయం 2.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చునని NASSCOM అంచనా వేస్తోంది. ఇప్పటికే ని...
నుమాయిష్ గా ప్రసిద్ది చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వార్షిక ఎగ్జిబిషన్ (AIIE) ప్రతి ఏడాది జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమవుతుంద...