హోం  » Topic

Passengers News in Telugu

గుడ్‌న్యూస్: లగేజీ లేకుంటే మరింత తక్కువ ధరకు విమాన ప్రయాణం
ఆసియా అతిపెద్ద బడ్జెట్ క్యారియర్ ఇండిగో లగేజీకి ఛార్జీని విధించనుంది. కరోనా సమయంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయానం, ఆతిథ్య రంగాలు ఉన...

air travel guidelines: కరోనా ఎఫెక్ట్, అలా చేస్తే విమానం దింపేస్తారు
గత ఏడాది కరోనా కారణంగా విమానరంగం పూర్తిగా నిలిచిపోవడంతో భారీ ప్రభావం పడింది. 2020లో ఈ రంగం ఎక్కువ కాలం స్తంభించిపోయి, విమానరంగ సంస్థలు నష్టాల్లో కూరుక...
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
భారత్‌లో విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలన్న తేడా లేకుండా ఎయిర్‌లైన్స్‌ నష్టాల బాటలో ...
127 లక్షల నుండి 77 లక్షలకు తగ్గిన విమాన ప్రయాణీకులు
కరోనా వైరస్ ప్రభావం విమాన ప్రయాణాలపై కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో నలభై శాతం వరకు క్షీణించి 77.34 లక్షలకు పరిమితమైనట్లు పౌర విమానయాన ...
విమానాశ్రయ కౌంటర్ లలో చెక్ ఇన్ చెయ్యాలంటే రూ. 100 సర్వీస్ ఛార్జ్ .. ఇండిగో వెల్లడి
విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ చేయాలనుకుంటే 100 రూపాయల సర్వీస్ ఫీజు చెల్లించాలని విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి నేప...
కాలానికి ఎదురీదుతున్న విమానయాన సంస్థలు ... భారీనష్టాలు .. శీతాకాల కష్టాలు
విమాన యాన సంస్థలకు కరోనావైరస్ సంక్షోభం నుండి బయటపడటం కార్యరూపం దాల్చలేదు . ఒకపక్క కరోనా ఇంకా వ్యాప్తి చెందుతుంటే , మరోపక్క విమానయాన సంస్థలు సుదీర్ఘ...
ఎయిర్ ఇండియాకు వరుస షాకులు: మొన్న దుబాయ్, నేడు హాంకాంగ్ లో విమాన సర్వీసులు నిషేధం
ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించని కారణంగా విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్న పరిస్థితి ఎయిర్ ఇండియా క...
ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ .. రీజన్ ఇదే !!
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యొక్క అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది . నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ యొక్క న...
రూ.3,000 కోట్లు రీఫండ్ చేయలేని పరిస్థితులు, అదొక్కటే మార్గం
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో విమానాలు తిరగలేదు. ఆ సమయంలో టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకి క్యాష్ రీఫండ్ చేయాల్సి ఉంది. అయితే నగదు క...
ఐదుగురిలో ఒకరే ప్రయాణం... నెలకు రూ 6,000 కోట్ల నష్టం! కుదేలవుతున్న బస్సు ట్రావెల్ ఇండస్ట్రీ
కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. దేశం లో ప్రతి ఒక్కరి జీవన శైలిని ఈ మహమ్మారి పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు ఇండియా లో బస్సు ట్రావెల్ ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X