హోం  » Topic

Mobile Phone News in Telugu

Uniform Charging Port: ఇక నుంచి అన్ని ఫోన్లకు ఒకే రకం ఛార్జర్లు..!
అప్పట్లో భారత్ లో ఎక్కువగా నోకియా ఫోన్లు వాడేవారు. అప్పుడు ఛార్జర్లు ఒక రకంగా ఉండేవి. ఆ తర్వాత నోకియా ఛార్జర్ ను మార్చింది. సామ్ సాంగ్ స్మార్ట్ ఫోన్ ఎ...

కొద్ది రోజుల్లో మొబైల్ కనెక్షన్ మార్పు మరింత ఈజీ! ఓటీపీతో పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్‌కు
మొబైల్ ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. సిమ్ కార్డు వినియోగదారులు మరికొద్ది రోజుల్లో కార్డును మార్చుకోకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్ పెయిడ్ ...
ఆరేళ్లుగా భారీ నష్టాలు, స్మార్ట్ ఫోన్స్‌పై LG సంచలన నిర్ణయం
దక్షిణ కొరియాకు మొబైల్ ఫోన్ దిగ్గజం LG ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన మార్కెట్ పోటీ, తక్...
షియోమీ సేల్స్ నెమ్మదించినా ప్రాఫిట్ అదుర్స్, రెవెన్యూలో శాంసంగ్ ఫస్ట్
గత ఏడాది భారత్‌లో షియోమీ సేల్స్ కాస్త తగ్గాయి. అయితే 2020లో లాభాలు మాత్రం ఎక్కువే ఉన్నాయి. 2019తో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన సేల్స్ వృద్ధి 7 శాతం మాత్రమే ...
చైనా వ్యతిరేక సెంటిమెంట్: షియోమీ టాప్, రెండో స్థానంలో శాంసంగ్
దేశవ్యాప్తంగా 2020లో పదిహేను కోట్ల యూనిట్ల స్మార్ట్ ఫోన్స్ విక్రయాలు జరిగాయి. 2019తో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ అని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ త...
ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే
ఈ ఏడాది ప్రారంభంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్‌లో బాయ్‌కాట్ చైనా ఉద్యమం వచ్చింది. చైనా ఉత్పత్తులను చాలామ...
ఆ యాప్స్‌తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్
అధిక వడ్డీని వసూలు చేస్తోన్న రుణ యాప్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ మేరకు ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ మాట్లాడుతూ... ఆర్బీఐ వద్ద గుర్...
iPhone plant clashes: విస్ట్రాన్ నష్టం రూ.437 కోట్లు కాదు, రూ.52 కోట్లు
కర్ణాటకలో కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌పై శనివారం జరిగిన దాటిలో రూ.437 కోట్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా వార్త...
చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చైనాకు షాకిచ్చింది. చైనా నుండి తన డిస్‌ప్లే ఫ్యాక్టరీని ఉత్తర ప్రదేశ్‌కు తరలించన...
2019 కంటే ఈ ఏడాది 25% పెరిగిన ఆండ్రాయిడ్, జూమ్ యాప్ జూమ్
ఆండ్రాయిడ్ యూజర్లు 2019తో పోలిస్తే ఈ సంవత్సరం (2020)లో తమ డివైజ్‌ల పైన 25 శాతం ఎక్కువగా స్పెండ్ చేశారు. ఈ మేరకు మొబైల్ యాప్ అనలిటిక్స్ ఫర్మ్ యాప్ యాన్నీ నివ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X