హోం  » Topic

Lok Sabha Elections 2019 News in Telugu

ఏపీలో ఎన్నికల ఖర్చు వింటే షాకవ్వాల్సిందే: అధిక ఖర్చు ఈ నియోజకవర్గాల్లోనే...
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యంయ రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఉందని సెంటర్ ఫర్ మీడియాస్టడీస్ (CMS) వెల్లడించింది. 2014 లోకసభ ఎ...

పవన్ కళ్యాణ్ ఓటమికి రూ.150 కోట్ల ఖర్చు, ఏ పార్టీ ఎక్కువ ఖర్చు చేసిందంటే?
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారా.. అంటే అవుననే అంటున్నారు జనసై...
మోడీకి ఫస్ట్ షాక్ ! 5ఏళ్ల కనిష్టానికి దేశ వృద్ధి రేటు
తాజాగా అధికార పగ్గాలు చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మొట్టమొదటి షాక్ స్వాగతం చెప్పింది. భారత దేశ వృద్ధి రేటు (జీడీపీ)ఐదేళ్ల కనిష్టానికి దిగొచ...
మోడీ 2 ప్రమాణ స్వీకారాల మధ్య... రూ.69.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ప్రధాని నరేంద్ర మోడీ 2014లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గురువారం (మే 30) మధ్య రెండోసారి బాధ్యతలు చేపట్టే వరకు ఇన్వెస్టర్లు ఎన్ని డబ్బులు ...
మోడీ కేబినెట్: అమిత్ షాకు ఆర్థిక శాఖ, ఎందుకు?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ గురువారం రాత్రి గం.7.03లకు రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లోకి ఎంతోమంది కొత్తవారు వచ్చారు. 57 మందితో క...
మోడీ రాకతో కార్పొరేట్లు ఖుషీ.. ఖుషీ.. ఎందుకంటే..
మోడీ విజయ దుంధుబి స్టాక్ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలం నుంచి వడ్డీ రేట్ల విషయంలో కాస్త అనిశ్చితితో ఉన...
ఎగుమతులు, విదేశీ పెట్టుపడులు..: 100రోజుల యాక్షన్ ప్లాన్
ప్రధాని నరేంద్ర మోడీ మే 30వ తేదీన రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల, అంతర్గత వాణ...
మోడీ గెలుపు: ప్రజల్ని ఆకట్టుకున్న స్కీంలు ఇవే
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అద్భుత విజయం సాధించింది. 2014 కంటే 21 సీట్లు ఎక్కువగా గెలవడం ద్వారా ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం సన్నగిల్లల...
475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో జగన్ పార్టీ టాప్, మాధవి ఆస్తి రూ.1 లక్ష, ఏపీ-టీ నుంచి వీరే..
ఈసారి గెలిచిన లోకసభ సభ్యుల్లో 475 మంది (88) ఎంపీలు కోటీశ్వరులు. 2014లో గెలిచిన వారిలో 442 మంది (82 శాతం) ఉండగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. 2009లో ఇది కేవలం 58 శాతమే (315 ...
Modi 2.0: మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ఎలా ప్రభావం పడుతుంది?
ప్రధాని నరేంద్ర మోడీ బంపర్ మెజార్టీతో రెండోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 272 మేజిక్ ఫిగర్. బీజేపీ ఒంటరిగా 303 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షా...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X