హోం  » Topic

Investor News in Telugu

మార్కెట్ షాక్: అంబానీ, అదానీని కొంత ఆదుకున్న స్టాక్స్! టాటాకు TCS దెబ్బ
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. చివరి త్రైమాసికంలో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ...

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్
ముంబై: మార్కెట్లు శుక్రవారం (మార్చి 3) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 238.64 పాయింట్లు ( 0.84%) నష్టపోయి 28,026.67 వద్ద, నిఫ్టీ 68.55 పాయింట్లు (0...
గ్లోబల్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్ 2 రోజులు క్లోజ్
ముంబై: గత ఏడాది(2019-20)లో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న మాత్రం స్వల్ప ఊరటనిచ్చాయి. 2020-21 కొత్త ఆర్థిక సంవత...
2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనా దెబ్బతో మార్చిలోనే అత్యధికం
ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9,204.42 పాయి...
మళ్లీ షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు.. రికార్డ్ ధరతో ఎంత తక్కువంటే?
బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మధ్యలో స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (మార్చి 20) ధర పెరిగినప్పటికీ ఇటీవలి రికార్డ్ ...
హమయ్య! ఎట్టకేలకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు, 2 నెలల్లో రూ.51 లక్షల కోట్ల నష్టం
ముంబై: మార్కెట్లకు స్వల్ప ఊరట. నిన్నటి వరకు వరుసగా భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభ...
శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.40,000 దిగువకు
బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్యాపిటల్ రూపంలో దాచుకునే...
ఎస్బీఐ కార్డు ఫుల్ జోష్... ఐపీవో కంటే ముందే రూ 2,769 కోట్లు!
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఐన ఎస్బీఐ కార్డు ఫుల్ జోష్ లో ఉంది. ఈ సంస్థ త్వరలోనే ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరిం...
కరోనా వైరస్ ఎఫెక్ట్: భారీగా దూసుకెళ్లిన ఆ కంపెనీ షేర్ ధర
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లోను ఓ కేసు నమోదయింది. గురువారం నాటికి కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరుక...
1 లక్షకోట్ల డాలర్ల అమెరికా కంపెనీగా... సుందర్ పిచాయ్ నేతృత్వంలోని అల్భాబెట్ అరుదైన రికార్డ్:
సెర్చింజన్ గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ మొదటిసారి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఈ ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X