2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. చివరి త్రైమాసికంలో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ...
ముంబై: మార్కెట్లు శుక్రవారం (మార్చి 3) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 238.64 పాయింట్లు ( 0.84%) నష్టపోయి 28,026.67 వద్ద, నిఫ్టీ 68.55 పాయింట్లు (0...
ముంబై: గత ఏడాది(2019-20)లో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న మాత్రం స్వల్ప ఊరటనిచ్చాయి. 2020-21 కొత్త ఆర్థిక సంవత...
ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9,204.42 పాయి...
బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మధ్యలో స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (మార్చి 20) ధర పెరిగినప్పటికీ ఇటీవలి రికార్డ్ ...
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఐన ఎస్బీఐ కార్డు ఫుల్ జోష్ లో ఉంది. ఈ సంస్థ త్వరలోనే ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరిం...
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్లోను ఓ కేసు నమోదయింది. గురువారం నాటికి కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరుక...
సెర్చింజన్ గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ మొదటిసారి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఈ ...