ముంబై: మార్కెట్లు శుక్రవారం (మార్చి 3) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 238.64 పాయింట్లు ( 0.84%) నష్టపోయి 28,026.67 వద్ద, నిఫ్టీ 68.55 పాయింట్లు (0.83%) నష్టపోయి 8,185.25 వద్ద ప్రారంభమైంది. 410 షేర్లు లాభాల్లో, 263 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో మార్పులేదు. అంతకుముందు ప్రీట్రేడింగ్లో సెన్సెక్స్ 211 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 300పాయింట్లు నష్టపోయింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలలకు పైగా మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 42,000 రికార్డ్ స్థాయి నుండి 28,000కు పడిపోయింది. నిఫ్టీ 12,000 రికార్డ్ నుండి 8,000 దిగి వచ్చింది. 30 శాతానికి పైగా పడిపోయాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications