హోం  » Topic

Hike News in Telugu

HUL price hike: ధరలను పెంచిన హిందూస్తాన్, బ్రిటానియా కూడా సిద్ధం
నిత్యావసర వస్తువుల షాక్! కస్టమర్ ఉత్పత్తులను తయారు చేసే హిందూస్తాన్ యూనీ లీవర్(HUL) కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ ధరలను పెంచింది. ముడి సరుకు ధరలు పెరగడం, భ...

భారీగా పెరిగిన సిమెంట్ ధరలతో బిల్డర్లకు చుక్కలు..ధరల నియంత్రణ చెయ్యని ప్రభుత్వాలపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గృహ నిర్మాణం సామాన్యులకు భారంగా మారుతోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భూముల మార్కెట్ విలువ పెంచడంతో, రిజిస్ట్రేషన్ ...
ఎక్కువ వేతనం కోసం.. ఐటీ కంపెనీల్లో పెరిగిన వలసల రేటు
ఐటీ కంపెనీల్లో సగటు ఆట్రిషన్ (వలసలు) రేటు 17 శాతం గరిష్టానికి చేరుకుంది. అధిక వలసల రేటు నేపథ్యంలో ఐటీలో ఫ్రెషర్స్‌కు మరిన్ని అవకాశాలు స్వాగతం పలుకుత...
ఉద్యోగులకు వచ్చే ఏడాది శాలరీ పెంపు 9.3 శాతం, చైనా కంటే చాలా ఎక్కువ
2022 సంవత్సరంలో భారత కంపెనీలు సగటున 9.3 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశముందని, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోనే ఇది గరిష్టమని ప్రముఖ అడ్వైజరీ అండ్ కన్సల్టెన...
కొనుగోలుదారులకు షాక్, మరోసారి ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని మోడల్స్ పైన ధరలు పెంచుతున్నట్లు ప్రకటిం...
ఏప్రిల్‌ 1 నుంచి కార్ల ధరల్లో పెరుగుదల - ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి- ఎంత పెరగొచ్చంటే ?
దేశవ్యాప్తంగా రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల ప్రాణాపాయాన్ని నివారించేందుకు కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ...
మారుతీ కార్ల ధరల పెంపు, ఏ మోడల్ కారు ధర ఎంత పెరిగిందంటే.. వివరాలివిగో...
కరోనా వల్ల మార్కెట్ అంతంత మాత్రమే.. ఫుడ్ ఐటెమ్స్ తప్ప మిగతా కొనుగోలు కాస్త తక్కువే. ఇక విలాస వస్తువుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్ల విక్రయ...
నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!
నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరగనున్నాయా? సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) కంపెనీలు....
1.5 లక్షల మంది ఉద్యోగులకు విప్రో శుభవార్త, డిసెంబర్ 1 నుండి శాలరీ పెంపు
భారత ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు డిసెంబర్ 1వ తేదీ నుండి తన ఉద్యోగులకు వేతనాలు పెంచనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన...
బంగాళాదుంపలు కొనలేని స్థితిలో సామాన్యులు .. ఈ దశాబ్దంలోనే అత్యధిక ధరలతో ఆలు మంటలు
ఒక దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా బంగాళదుంపల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆలుగడ్డల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి . ప్రస్తుతం బంగాళాదుంప యొక్క నెలవ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X