హోం  » Topic

Governor News in Telugu

ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు: ఆర్బీఐ శక్తికాంత దాస్ ఏం చెబుతారు?
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జ...

సెకండ్ వేవ్ ప్రభావం అంతలేదు! అవి ఆందోళనకరం: శక్తికాంతదాస్
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక సంస్థలపై సెకండ్ వేవ్ ప్రభావం అంతకుముందు అంచనాల...
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయాలి: బ్యాంకులకు శక్తికాంతదాస్
కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తోన్న సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభ...
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా టీ రవిశంకర్, కనుంగో స్థానంలో..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిప్యూటీ గవర్నర్‌గా టి ర‌వి శంక‌ర్‌ను నియ‌మించింది కేంద్ర కేబినెట్ నియామ‌కాల క‌మిటీ. ఆయన మూడేళ్ల పాటు ఈ ప‌ద‌...
ఆర్థిక రికవరీపై ప్రభావం, సెకండ్ వేవ్ పెను సవాల్: ఆర్బీఐ గవర్నర్
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను భయాందోళనకు గురి చేస్తోంది. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలపై అనిశ్చితి క...
రికవరీకి 3 సానుకూలతలు, ప్రభుత్వానికి సవాలే: దువ్వూరి సుబ్బారావు
భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా అనంతరం ఎన్పీఏలు భారీగా పెరి...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అదే పెద్ద సమస్య: రఘురాం రాజన్, ప్రయివేటీకరణపై...
ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి ప్రయివేటీకరించకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఒకటి రెండింటిని ప్రయివేటీకరించి చూడాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంర...
నరేంద్రమోడీ వల్లే అవుతుంది: బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్య
దేశీయ బ్యాంకుల రిక్యాపిటలైజ్ లేకుంటే భారత ఆర్థిక రికవరీ తీవ్రంగా దెబ్బతింటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, ...
డిసెంబర్ నుండి 24x7 RTGS, ఆన్‌లైన్ వ్యాపారం పెరుగుతోంది: ఆర్బీఐ గవర్నర్
ముంబై: కరోనా వైరస్‌పై పోరులో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ అన...
FY21లో జీడీపీ 9.5% ప్రతికూలత, నాలుగో క్వార్టర్‌కు పాజిటివ్: RBI గవర్నర్
ముంబై: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.5 శాతం మేర క్షీణించవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుం...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X