రైతే రాజు అని ఒకప్పుడు అనేవారు. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవసాయం చేసేవారికి పుట్టెడు కష్టాలు. ఆరుగాలం కష్టపడ్డా... తుపానులో, వరదలో వచ్చి పంటలను నా...
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5,100 కోట్ల నిధులు...
6 కోట్ల మంది రైతులకు గుడ్న్యూస్! పీఎం కిసాన్ స్కీం కింద ఏడాదికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దీనిని మూడు విడతల్లో ఒ...
చెన్నై: తమిళనాడులో తాము బాగా అభిమానించే వారికి లేదా రాజకీయాల్లో ఉండి జనాలకు మంచి చేసిన వారికి అభిమానంతో గుడిని కట్టడం తెలిసిందే. తాజాగా పీఎం కిసాన్ ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2019-20 ఏడాదికి కాను ప్రధానమంత్రి ఫసల్ బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధిం...
హైదరాబాద్: ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పంట పండే రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా దిగుబడి తగ్...
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను ప్రవేశపెట్టి రైతులకు, వ్యవసాయానికి కొత్త ఊపిరులూదింద...
ఆరుగాలం కష్టపడి దేశంలోని 130 కోట్ల మందికి మూడు పూటలా అన్నం పెట్టె రైతన్నకు అన్ని రంగాల్లోనూ దోపిడీ ఎదురవుతోంది. స్వతంత్ర భారతంలో పంచ వర్ష ప్రణాళికల న...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన (శనివారం) ప్రత్యేకంగా 'స్పందన' ప...