హోం  » Topic

Farmer News in Telugu

ఈ రైతులు నిజంగానే మహారాజులు... వారి ఆదాయం రూ 25 కోట్లు!
రైతే రాజు అని ఒకప్పుడు అనేవారు. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవసాయం చేసేవారికి పుట్టెడు కష్టాలు. ఆరుగాలం కష్టపడ్డా... తుపానులో, వరదలో వచ్చి పంటలను నా...

తెలంగాణ రైతులకు శుభవార్త, త్వరలో ఖాతాల్లో డబ్బు జమ
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5,100 కోట్ల నిధులు...
రైతులకు HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు
ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు HDFC ఎక్కువమంది కస్టమర్లకు చేరువయ్యేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వినూత్న కార్యక్రమాలు, కొత్త సర్వీసులు ప్రారంభిస్త...
రైతులకు మోడీ కొత్త సంవత్సర కానుక, జనవరి 2న అకౌంట్లలో డబ్బులు
6 కోట్ల మంది రైతులకు గుడ్‌న్యూస్! పీఎం కిసాన్ స్కీం కింద ఏడాదికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దీనిని మూడు విడతల్లో ఒ...
ఏటా రూ.6వేలు, PM Kisan స్కీం ఎఫెక్ట్: బీజేపీ కార్యకర్త కూడా కాదు.. మోడీకి గుడి కట్టిన రైతు
చెన్నై: తమిళనాడులో తాము బాగా అభిమానించే వారికి లేదా రాజకీయాల్లో ఉండి జనాలకు మంచి చేసిన వారికి అభిమానంతో గుడిని కట్టడం తెలిసిందే. తాజాగా పీఎం కిసాన్ ...
రైతులకు జగన్ ప్రభుత్వం 100% ఆఫర్! మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2019-20 ఏడాదికి కాను ప్రధానమంత్రి ఫసల్ బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధిం...
ఏపీ తర్వాత తెలంగాణలో ఊరట: అక్కడ కిలో ఉల్లి రూ.40 మాత్రమే!
హైదరాబాద్: ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పంట పండే రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా దిగుబడి తగ్...
ఈ ఇన్సురెన్స్‌తో నష్టాలు... కాదు లాభమే: కంపెనీలు ఔట్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను ప్రవేశపెట్టి రైతులకు, వ్యవసాయానికి కొత్త ఊపిరులూదింద...
రైతన్నను ముంచుతున్న జీఎస్టీ ... ఎలాగంటే!
ఆరుగాలం కష్టపడి దేశంలోని 130 కోట్ల మందికి మూడు పూటలా అన్నం పెట్టె రైతన్నకు అన్ని రంగాల్లోనూ దోపిడీ ఎదురవుతోంది. స్వతంత్ర భారతంలో పంచ వర్ష ప్రణాళికల న...
రైతు భరోసా-పీఎం కిసాన్‌పై సందేహాలా?: 9వ తేదీన మీకోసం 'స్పందన'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన (శనివారం) ప్రత్యేకంగా 'స్పందన' ప...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X