హోం  » Topic

Depositors News in Telugu

కరోనా దెబ్బ: 15 రోజుల్లో రూ.53,000 కోట్ల నగదు ఉపసంహరణ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణ ఎక్కువగా తీసుకుంటు్ననారట. మార్చి 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రయివేటు బ్...

Yes Bank: త్వరలో డిపాజిటర్లకు ఊరట, 70% శాతం వాటాతో 4 బ్యాంకుల చేయూత
తీవ్ర ఆర్థిక సంక్షోబంలో ఉన్న యస్ బ్యాంకును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపడుతున్నాయి. మారటోరియం అనంతరం ఆర్బ...
Yes Bank crisis: రెస్క్యూ లిస్ట్‌లో ఝున్‌ఝున్‌వాలా, డి-మార్ట్, ప్రైవేటు బ్యాంకులు...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంకును గట్టెక్కించేందుకు ప్రయివేటు ఈక్విటీ (PE)ల వైపు కూడా చూస్తున్నారు. యస్ బ్యాంకు రెస్క్యూ కన...
Yes Bank: వేలకోట్లు బిల్డింగ్స్ అమ్మి విదేశాలకు.. రానా స్కెచ్, రూ.20,000 కోట్లపై కూపీలాగుతున్న ఈడీ
కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అరెస్టైన యస్ బ్యాంకు వ్యవస్థాపకులు రానా కపూర్ చుట్టూ ఈడి ఉచ్చు బిగుస్తోంది. త...
YES Bank crisis: యస్ బ్యాంకు వ్యాపారం మారుతోంది: కార్పోరేట్ రుణాలకు చెక్
యస్ బ్యాంకులో సమూల మార్పులు తీసుకురావాలని అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా కార్పోరేట్ రుణాలను విక్రయించే అవకాశం ఉందన...
YES Bank crisis: కస్టమర్లకు యస్ బ్యాంకు మరో శుభవార్త, రుణాల చెల్లింపులు ఇలా చేయొచ్చు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకు తన కస్టమర్లకు మరో శుభవార్త తెలిపింది. డెబిట్ కార్డు ఉన్నవారు డబ్బులను ఏ బ్యాంకు ఏటీఎం నుండి అయినా విత్ డ్...
Yes Bank crisis: అనిల్ అంబానీ సహా.. 10 పెద్ద కంపెనీల బ్యాడ్ లోన్లు రూ.34,000 కోట్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకును ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆదుకుంటుందని కస్టమర్లు, ఇన్వెస్టర్లు ఊరట చెందుతున్నారు. డిపాజిట్లను ...
YES bank crisis: ఎస్బీఐ ముందుకు వచ్చిందంటే.. చైర్మన్ కీలక వ్యాఖ్యలు
యస్ బ్యాంక్ సంక్షోభంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ మారటోరియం విధించిన డెడ్ లైన్ ఏప్రిల్ 3వ త...
YES bank crisis: ఏదేమైనా వారంలో కస్టమర్లకు శుభవార్త, నగదు విత్‌డ్రా పైన కూడా...
సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ బ్యాంకు కస్టమర్లు నెలలో రూ.50,000 మించి నగదు తీసుకోకుండా పరిమితి విధించింది. దీంతో ...
Yes Bank crisis: కూతుళ్ల కంపెనీకి రూ.600 కోట్ల ముడుపులు, సీబీఐ ఎఫ్ఐఆర్‌లో భార్య, కూతుళ్లు
ముంబై: యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాఫ్తు సంస్థ (CBI) ఈ మేరకు ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X