హోం  » Topic

Congress News in Telugu

మోడీ దెబ్బ, కాంగ్రెస్‌కు ఆర్థిక కష్టాలు: 2 నెలలుగా జీతాల్లేవు
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆర్థికంగా మరింత చితికిపోయింది. 2014 కంటే మరిన్ని ఎక్కువ సీట్లతో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మరో...

రీఫండ్ పేరుతో రిలయన్స్ జియో రూ.4,500 కోట్లు చీట్ చేసిందా?
ముంబై: రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ చీట్ చేశారా? అంటే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత అలాంటి విమర్శలే గుప్పించారు. విజయ్ వాడెట్టివార్... మహారాష...
ఏపీలో ఎన్నికల ఖర్చు వింటే షాకవ్వాల్సిందే: అధిక ఖర్చు ఈ నియోజకవర్గాల్లోనే...
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యంయ రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఉందని సెంటర్ ఫర్ మీడియాస్టడీస్ (CMS) వెల్లడించింది. 2014 లోకసభ ఎ...
GDPని చాలా ఎక్కువ చేసి చూపారు: మన్మోహన్-మోడీపై సుబ్రహ్మణియన్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేసిన అరవింద్ సుబ్రహ్మణియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, అలా...
పవన్ కళ్యాణ్ ఓటమికి రూ.150 కోట్ల ఖర్చు, ఏ పార్టీ ఎక్కువ ఖర్చు చేసిందంటే?
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారా.. అంటే అవుననే అంటున్నారు జనసై...
ప్రియాంకగాంధీ భర్తకు ఈడీ షాక్.. నోటీసులు: లండన్ వెళ్లాలని కోర్టులో పిటిషన్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిని ఈ గురువారం తమ ఎదుట వ...
మోడీ గెలుపు: ప్రజల్ని ఆకట్టుకున్న స్కీంలు ఇవే
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అద్భుత విజయం సాధించింది. 2014 కంటే 21 సీట్లు ఎక్కువగా గెలవడం ద్వారా ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం సన్నగిల్లల...
475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో జగన్ పార్టీ టాప్, మాధవి ఆస్తి రూ.1 లక్ష, ఏపీ-టీ నుంచి వీరే..
ఈసారి గెలిచిన లోకసభ సభ్యుల్లో 475 మంది (88) ఎంపీలు కోటీశ్వరులు. 2014లో గెలిచిన వారిలో 442 మంది (82 శాతం) ఉండగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. 2009లో ఇది కేవలం 58 శాతమే (315 ...
పాలసీలు ఏమిటో?: వచ్చే ప్రభుత్వం పాలసీ కోసం అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ వెయిటింగ్!
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు భారత్‌లో తమ తమ పెట్టుబడుల ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు కొత్త ప్రభుత...
లోకసభ ఎన్నికల దెబ్బ: ఒక్క మే నెలలోనే రూ.6,399 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశం సస్పెన్స్‌గా ఉంది. ఈ ప్రభావం మార్కెట్ల పై...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X