ఆటోమొబైల్ కంపెనీలు సాంకేతికంగా లోపాలు ఉన్న వాహనాలను విక్రయిస్తే రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ న...
డిసెంబర్ 2020లో ఆటో సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన, నెల ప్రాతిపదికన భారీగా పెరిగాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా సేల్స్ పెరిగిన విషయం తెలిసిం...
2020 డిసెంబర్ నెలలో ఆటో సేల్స్ పెరిగాయి. దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(MSI) విక్రయాలు గత ఏడాది చివరి నెలలో ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయ...
గత ఏడాది (2019) మందగమనం, ప్రస్తుత 2020లో కరోనా కారణంగా దేశీయ ఆటో పరిశ్రమ దెబ్బతిన్నది. కరోనా, లాక్ డౌన్ వల్ల మార్చి చివరి వారం నుండి కొద్ది నెలల పాటు సేల్స్ జ...
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఏడాదిలో వాహనాల ధరలను పెంచనుంది. పాసింజర్ వెహికిల్, కమర్షియల్ వెహకిల్ ధరలను జనవరి 1 (2021) నుండి పెంచనున్నట్లు ప్రకటి...