ముంబై: భారత మార్కెట్లు సోమవారం (జూన్ 15) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 9,900 పాయింట్లకు దిగువన ప్రారంభమైంది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 309.95 పాయింట్ల...
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా ఆర్థిక వృద్ధి రేటుపై భారీ ప్రభావం పడనుంది. 60 ఏళ్ల తర్వాత మొదటిసారి వృద్ధి నిలిచిపోనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫ...
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, ఆసియా, భారత ఆర్థిక వ్యవస్థలపై భారీగా ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎస్ అండ్ ప...
కంపెనీల్లోని బోర్డుల్లో మహిళలకు స్థానం కల్పించే అంశంలో ప్రపంచ దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచింది. వుమెన్ ఆన్ బోర్డ్ 2020 పేరిట అంతర్జాతీయ నియామక సం...
హూరన్ రిచ్ లిస్ట్ 2020లో అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ (56) మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన ఏడాదిలో 7 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ ఆయనే ప్ర...
భారత్లో బిలియనీర్ల సంఖ్ పెరుగుతోంది. 2019లో సగటున ప్రతి నెలకు ముగ్గురు డాలర్ బిలియనీర్లు పుట్టుకు వచ్చారు. గత ఏడాది కొత్తగా 34 మంది బిలియనీర్లు జత కావ...
న్యూఢిల్లీ: నేపాల్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వరకు ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ దేశాల వారికి ఉల్లి కంట నీరు తెప్పిస్తోంది. ఇందుకు ప్రధాన కారణ...