హోం  » Topic

మారుతీ సుజుకీ న్యూస్

కారు గురించి అడిగి, 10 రోజుల్లో కొనుగోలు చేస్తున్నారు: మారుతీ సుజుకీ
దేశీయ అతిపెద్ద కారు మేకర్ మారుతీ సుజుకీ ఆన్‌లైన్ ఛానల్ ద్వారా రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఆన్‌...

40,453 ఎకో కార్లను రీకాల్: మారుతీ సుజుకీ ప్రకటన
దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వాహనం ఎకో వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40,453 యూనిట్లను రీకాల్ చే...
తగ్గిన మహీంద్రా సేల్స్, ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం జంప్
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్(FES) సేల్స్ భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో ఆటో సేల్స్ పెరిగాయి. గత కొద...
పండుగ జోష్: మారుతీ సహా వాహనాల సేల్స్ భారీగా జంప్, ఆటోకు 'డబుల్' బొనాంజా
ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో భారీగా పుంజుకున్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో వాహనాల సేల్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హీర...
మారుతీ సుజుకీ సేల్స్ పెరిగాయి కానీ... గ్రామాల్లో సూపర్, పట్టణాల్లో అనిశ్చితి
మారుతీ సుజుకీ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను గురువారం (అక్టోబర్ 29) ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన కేవలం 0.95 శాతం వృద్ధితో నికర లాభం రూ.1,371.60 కోట్లు నమోద...
హైదరాబాద్‌లోను మారుతీ సుజుకీ బంపరాఫర్: కారు కొనకుండానే.. నెలకు రూ.15,000
దేశీయ ప్రముఖ కార్ మేకర్ మారుతీ సుజుకీ వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను మరో రెండు నగరాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో ప...
రూ.11,000కు పైగా బెనిఫిట్: ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీ సుజుకీ అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ కార్ మేకర్ మారుతీ సుజుకీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. రూ.11,000 అంతకంటే ఎక్కువ ప్రయోజనంతో కూడిన పండుగ ఆఫర్లు ప్రకటించింది. దసరా, దీ...
అమ్మయ్య! వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి
కరోనా మహమ్మారి దెబ్బతో కుదేలైన దేశీయ వాహనరంగం క్రమంగా కోలుకుంటోంది. ఆగస్ట్ 2020లో వాహన విక్రయాలు మరింత పెరిగాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ డొమెస్టి...
అందుకే కార్లు కొనలేకపోతున్నారు: 2 కీలక విషయాలు చెప్పిన మారుతీ సుజుకీ భార్గవ
ఇతర కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ దేశాలతో పోలిస్తే మన దేశంలో కార్ల పైన ఎక్కువ పన్నులు ఉన్నాయని, అందుకే మన వద్ద ఎక్కువమంది కొనలేకపోతున్నారని మారుతీ సుజు...
Covid-19: ఫస్ట్‌టైం కారు కొనేవాళ్లు పెరుగుతున్నారు, వాటిపైనే ఆసక్తి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రయాణం కోసం ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలు కోసం మొగ్గు చూ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X