దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వాహనం ఎకో వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40,453 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 4వ తేదీ 2019 నుండి ఫిబ్రవరి 25, 2019 వరకు తయారైన ఈ వాహనాల్లో హెడ్ ల్యాంప్ ఫిక్స్కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది.
దీనిని ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా వినియోగిస్తున్న ఈ వాహన ఓనర్లు మారుతీ డీలర్ల వద్ద ఉచితంగా మరమ్మతులు చేయించుకోవచ్చు. ఎకో వాహనం కార్గోతో పాటు పాసింజర్ క్యారియర్ సౌకర్యం కలిగి ఉంది. అధిక లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది.

దేశంలోని ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఏడాది జనవరి నెలలో తీసుకు వచ్చారు. దీని సీఎన్జీ వర్షన్ను మార్చి నెలలో తీసుకు రానున్నారు. ప్రారంభ ధర రూ.4.64 లక్షలు (ఎక్స్-షోరూం ధర ఢిల్లీ). ఎకో1.2 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో 73bhp, 101nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడిన ఇంజిన్ ఇది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications