హోం  » Topic

బిజినెస్ న్యూస్ న్యూస్

RECMA న్యూబిజినెస్ బ్యాలెన్స్ రిపోర్ట్ 2021 టాప్ ర్యాంకులో స్టార్‌కామ్ ఇండియా
పబ్లిసిస్ గ్రూపీ ఇండియా స్టార్‌కామ్ ఇండియా తాజాగా RECMA న్యూ బిజినెస్ బ్యాలెన్స్ రిపోర్ట్ 2021లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. RECMA అనేది ప్రపంచవ్యాప...

Monthly GST returns: నెల ఆపేసినా జీఎస్టీఆర్ 1 దాఖలు చేయలేరు!
వ్యాపారులకు జీఎస్టీఆర్ అలర్ట్. జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3B రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపినా ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రి...
Home loans: అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులివే
దాదాపు 16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు పైగా హోమ్ లోన్‌ను ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లోను ప్రయి...
జూన్ 30 వరకు పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు, ఎందుకంటే
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు పైన ఆంక్షలు జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం వెల్లడించింది. ఈ బ్యాంక...
ఒక్క భారత్‌లోకి మాత్రమే వస్తున్నాయి.. ఆసియా దేశాల నుండి FPIs వెనక్కి
మార్చి నెలలో భారత మార్కెట్లోకి ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్(FPI)లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.8,642 కోట్ల FPIలు వచ్చాయి. డిపాజిటరీ...
అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్
న్యూఢిల్లీ: నేటి అర్ధరాత్రి (ఫిబ్రవరి 15 అర్ధరాత్రి) నుండి FASTag తప్పనిసరి. FASTag లేకుంటే మాత్రం డబుల్ టోల్ ఫీజు వసూలు చేస్తారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్...
FASTag: ఇది గుర్తుకు ఉందా, ఫిబ్రవరి 15 నుండి తప్పనిసరి
న్యూఢిల్లీ: ఇది గుర్తుకు ఉందా? ఫిబ్రవరి 15వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఫాస్టాగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింద...
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు వ్యాపార, పారిశ్రామిక రంగంలోని పలువురికి వచ్చాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పో...
జనవరి 1 నుండే మార్పు... ఫాస్టాగ్ లేకుంటే వాచిపోతుంది.. డబుల్ టోల్‌ట్యాక్స్
జనవరి 2021 నుండి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుండి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస...
ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి, అప్పుడే బయటపడతాం: సత్య నాదెళ్ల
ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు చేతులు కలిపితే వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X