హోం  » Topic

గవర్నర్ న్యూస్

గణాంకాలు చాలా కీలకం, కరోనా తర్వాత...: ఆర్బీఐ గవర్నర్
కరోనా మహమ్మారి కారణంగా అనిశ్చితులు ఏర్పడ్డాయని, లాక్ డౌన్ సహా వివిధ పరిణామాలు గణాంకాల లభ్యతకు సవాల్‌గా మారినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన...

ఆర్థిక వ్యవస్థకు ముప్పులేదు, ఆల్ టైమ్ కనిష్టం వద్ద బ్యాడ్ లోన్స్
అధిక ద్రవ్యోల్భణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బందిపడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక...
నగదు సరఫరాపై ఆర్బీఐ నియంత్రణకు దెబ్బ: క్రిప్టోపై దువ్వూరి సుబ్బారావు
క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేసే ఆర్థికవేత్తల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు క్రిప...
దేశ ఆర్థిక వ్యవస్థపై భారతీయులకు నమ్మకం తగ్గింది: రఘురాం రాజన్ కీలక వ్యాఖ్య
భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కరోనాతో అది మరింత దిగజారిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజ...
RBI గవర్నర్‌గా శక్తికాంతదాస్ పొడిగింపు, ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృ...
ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తేనే: ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
స్థిరమైన వృద్ధికి హెల్త్ కేర్, మౌలిక సదుపాయాల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవార...
RBI monetary policy: జీడీపీ వృద్ధి అంచనాలు 9.5%, ఈ స్కీం 3 నెలలు పొడిగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమై, మూడు రోజుల పాటు జరిగింది. నేడు నేడు (...
RBI Monetary Policy: వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమై, మూడు రోజుల పాటు జరిగింది. నేడు నేడు (...
ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు: ఆర్బీఐ శక్తికాంత దాస్ ఏం చెబుతారు?
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జ...
సెకండ్ వేవ్ ప్రభావం అంతలేదు! అవి ఆందోళనకరం: శక్తికాంతదాస్
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక సంస్థలపై సెకండ్ వేవ్ ప్రభావం అంతకుముందు అంచనాల...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X