హోం  » Topic

కేంద్రం న్యూస్

Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న గోధుమల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా క్వింటాల్‌ గోధుమలకు రూ. 2,350 రిజర్వ్ ధరతో పాట...

ఆప్షన్ 1కు ఓకే: జీఎస్టీ పరిహారం సెస్, ఆంధ్రప్రదేశ్ దారిలోనే తెలంగాణ
హైదరాబాద్: జీఎస్టీ పరిహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంది. ఈ మేరకు కేందర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జీ...
ముందే దీపావళి: చక్రవడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఖాజానపై 6500 కోట్ల భారం
న్యూఢిల్లీ: వరుస పండగల పురస్కరించుకుని రుణ గ్రహీతలకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పండగ కానుకలా మారింది. మారటోరియం కాలానికి రూ. కోట్ల వరకు ఉన్...
ఏపీతో పాటు 16 రాష్ట్రాలకు రూ. 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల
న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా అరువుకు తీసుకున్న మొత్తం రూ. 6,000 కోట్లను కేంద్రం రాష్ట్రాలకు మొదటి ...
రాష్ట్రాల తరఫున కేంద్రం అప్పులు, రూ.1.1 లక్షల కోట్ల సమీకరణ
జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం కేంద్రం విడతలవారీగా రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్ర...
ఎంఎస్ఎంఈల రుణ భారం రూ. 5 లక్షల కోట్లు: నిర్మల ప్రకటనపై నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)ల కోసం రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి...
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.33,923 కోట్లు, పోలవరానికి ముందే రూ.5,103 కోట్ల రుణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు రెవెన్యూ లోటు భర్తీ, మిగిలిన నిధులతో సహా ఇప్పటి వరకు రూ.33,923.01 కోట్లు విడుదల చేసినట్లు కేంద్...
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో ముందుకు సాగే ప్రయత్నాలు చేస్త...
నోట్లరద్దు తర్వాత పెరిగిన బ్లాక్ మనీ, రూ.2,000 నోట్లు రద్దు చేస్తున్నారా?
న్యూఢిల్లీ: 2016 నవంబర్ నెలలో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటును ఉపసంహరించుకో...
రాష్టాల అప్పులతో కేంద్రానికి తిప్పలు... ఎందుకంటే!
భారత దేశం సమాఖ్య రాజ్యం. రాష్ట్రాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X