హోం  » Topic

కర్ణాటక న్యూస్

PF: పీఎఫ్ చందాదారులుగా కొత్తగా 14 లక్షల మంది చేరిక..
పీఎఫ్ చందాదారులుగా కొత్తగా 14.86 లక్షల మంది చేరారు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన చేసింది. ఈ 14.86 లక్షల మంది సభ్యులలో...

సత్య నాదెళ్ల కొత్త బిజినెస్: బెంగళూరు కంపెనీలో భారీ పెట్టుబడి
బెంగళూరు: సత్య నాదెళ్ల.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టెక్ వరల్డ్‌ను శాసిస్తోన్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మన తెలుగువాడు. ఇప్ప...
Act fibernet: చేతులు మారనున్న బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ: 7000 మందికి పైగా ఎంప్లాయిస్‌తో
బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ACT Fibernet) ఇక చేతులు ...
కర్ణాటకలో ఎలాన్ మస్క్ 'టెస్లా' కార్ల తయారీ కంపెనీ
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్...
iPhone plant clashes: విస్ట్రాన్ నష్టం రూ.437 కోట్లు కాదు, రూ.52 కోట్లు
కర్ణాటకలో కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌పై శనివారం జరిగిన దాటిలో రూ.437 కోట్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా వార్త...
మళ్ళీ ఉత్పత్తి ఆపేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ .. కార్మికుల సమ్మె కారణం
టయోటా మోటార్ కార్పోరేషన్ లిమిటెడ్ నవంబర్ 23వ తేదీ నుండి తన కార్ల తయారీ కర్మాగారంలో మరోమారు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూనియన్...
యాపిల్ లాంటి ఛాన్స్: సౌత్‌లో ఐఫోన్ల తయారీ కంపెనీ పెగాట్రాన్ పాగా: ఆ మూడు రాష్ట్రాల మధ్య పోటీ
చెన్నై: పారిశ్రామిక దిగ్గజం యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు కానుంది. సుమారు 1,100 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్...
హైదరాబాద్ సహా దక్షిణాదిన ఆ కంపెనీకి షాక్: కంపెనీల 'మార్కెట్' పోటీ!
ఏషియన్ పేయింట్స్ పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దర్యాఫ్తుకు ఆదేశించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పేయింట్స్ రంగంలోకి జేఎస్‌డ...
ఏటీఎం నుంచి రూ.100కు బదులు రూ.500 నోట్లు, పొరపాటు అక్కడే!
ఏటీఎంలలో జరిగే సాంకేతిక సమస్యల కారణంగా ఒక నోటుకు బదులు మరో నోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా, కర్ణ...
2 రోజుల క్రితం ఓలా క్యాబ్‌కు కర్ణాటక ప్రభుత్వం షాక్, ఇప్పుడు ఊరట
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలాకు కర్ణాటకలో ఊరట లభించింది. అంతకుముందు, రాష్ట్రంలో ఓలా క్యాబ్స్‌ను ఆరు నెలల పాటు నిషేధిస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుక...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X