హోం  » Topic

ఐడియా న్యూస్

రూ.199 ప్లాన్ రూ.249కు పెంపు: వొడాఫోన్ ఐడియా టారిఫ్ ఎంత పెరిగింది, ఏ ప్లాన్‌కు ఎంత?
న్యూఢిల్లీ: డిసెంబర్ 3వ తేదీ నుంచి వాయిస్ కాల్స్, డేటా ఛార్జ్ టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా ఆదివారం ప్రకటించింది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడి...

మినిమం రీచార్జ్ రూ.14 పెంచిన ఎయిర్‌టెల్: రూ.1,699 ప్లాన్ ఇక రూ.2,398
ఢిల్లీ: ఇన్నాళ్లూ చౌక ధరకే వాయిస్ కాల్స్, డేటా ఎంజాయ్ చేసిన కస్టమర్లకు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ షాకిచ్చాయి. జియో ఆరో తేది నుంచి, మిగ...
కస్టమర్లకు జియో భారీ షాక్: కాల్స్, డేటా ఛార్జీలు ఏకంగా 40 శాతం పెంపు, సరికొత్త AIO ప్లాన్
ఢిల్లీ: మూడేళ్ల క్రితం రిలయన్స్ జియో కారణంగా వాయిస్ కాల్స్, డేటా ఛార్జీ వినియోగదారులకు చౌకగా మారాయి. చౌక ధరలతో టెలికం కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొ...
ఉచిత కాల్స్‌కు చెల్లు, భారీగా పెరుగుతున్న మొబైల్ ఛార్జీలు: రూ.49 రీఛార్జ్ చేస్తేనే ఇన్‌కమింగ్!
ఢిల్లీ: వినియోగదారులకు టెలికం సంస్థలు షాకిచ్చాయి. 2016లో జియో ఎంట్రీ తర్వాత అన్ని వాయిస్ కాల్స్, డేటా ఛార్జీల ధరలు చాలా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారు...
షాకింగ్: వొడాఫోన్ ఐడియా గట్టెక్కాలంటే 70% టారిఫ్ పెంచాల్సిందే!
వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా ఉండాలంటే టారిఫ్స్ 70 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారు...
కాల్స్, డేటా డిసెంబర్ 1 నుంచి ఇక భారం, కస్టమర్‌పై రూ.100 వరకు...
న్యూఢిల్లీ: డిసెంబర్ నెల నుంచి టెలికం కంపెనీలు.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు వాయిస్ కాల్, డేటా టారిఫ్ పెంచనున్నాయి. ప్రభుత్వరంగ సంస్...
ఇతర నెట్ వర్క్స్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారుతున్న యూజర్లు
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) ఆప్షన్‌తో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్స్‌కు మారేవారి కంటే ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్...
వాయిస్ కాల్, డేటా ఛార్జీలు పెరుగుతున్నాయి.. గుడ్ న్యూస్!! జియో టారిఫ్ పెంచితే మరింత భారం..
2016లో జియో ఎంట్రీ తర్వాత కస్టమర్లకు అతి తక్కువ ధరలకే వాయిస్ కాల్స్, డేటా వచ్చింది. దీంతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. ...
కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ షాక్, త్వరలో ఛార్జీలు పెంపు!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలు వచ్చే నెల నుంచి టారిఫ్ ధరలు పెంచనున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తాజాగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్...
వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు మోడీ ప్రభుత్వం భారీ ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల గడువు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలి...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X