వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా ఉండాలంటే టారిఫ్స్ 70 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారుడిపై వచ్చే ఆర్పు (ARPU) రూ.107గా ఉందని, ఇది కనీసం రూ.180కి చేరుకుంటే కానీ బ్యాలెన్స్ షీట్ పైన ఒత్తిడి తగ్గదని పేర్కొంది. ఇందుకు ఛార్జీలను భారీగా పెంచక తప్పదని అభిప్రాయపడింది.
వొడాఫోన్ ఐడియాలో ఈ టారిఫ్ పెంపు ఏడాది నుంచి రెండేళ్ల కాలంలో జరగవచ్చునని అంచనా వేసింది. ప్రతి కస్టమర్ పైన ఆర్పు పెరిగితే నిర్వహణ లాభం ఏడాదికి రూ.21,300 కోట్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. డిసెంబర్ నెల నుంచి తేదీ నుంచి టారిఫ్స్ పెంచుతామని ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అయితే ఎంత పెంచుతుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.

కస్టమర్ పైన సగటు ఆదాయం 10% పెరిగితే టెల్కోలకు రానున్న మూడేళ్లలో రూ.33,000 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని టెలికం విభాగం అంచనా వేస్తోంది. టారిఫ్స్ 70 శాతం పెంచితే పరిశ్రమకు రాబోయే మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం ఉంటుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications