హోం  » Topic

Xiaomi News in Telugu

Xiaomi: షియోమీ కంపెనీకి షాకిచ్చిన.. నోటీసులు జారీ..
చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీకి ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు షియోమీ,ఆ కంప...

ఈడీ కొరడా: రూ.వేల కోట్లు విలువ చేసే షావోమి ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ: ఆర్థికపరమైన నేరాలను అదుపు చేయడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. కొరడా ఝుళిపించింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయార...
మొబైల్ ప్రియులకు గుడ్‌న్యూస్: షావోమి నుంచి కొత్త బ్రాండ్: లాంచ్ డేట్ ఎఫ్పుడంటే
ముంబై: కొనుగోలుదారులకు ప్రముఖ మొబైల్ కంపెనీ షావోమి గుడ్‌న్యూస్ వినిపించింది. కొత్త మొబైల్ బ్రాండ్లు, హ్యాండ్ బ్యాండ్‌లను ఆవిష్కరించబోతోంది. దీన...
షియోమీ సేల్స్ నెమ్మదించినా ప్రాఫిట్ అదుర్స్, రెవెన్యూలో శాంసంగ్ ఫస్ట్
గత ఏడాది భారత్‌లో షియోమీ సేల్స్ కాస్త తగ్గాయి. అయితే 2020లో లాభాలు మాత్రం ఎక్కువే ఉన్నాయి. 2019తో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన సేల్స్ వృద్ధి 7 శాతం మాత్రమే ...
చైనా వ్యతిరేక సెంటిమెంట్: షియోమీ టాప్, రెండో స్థానంలో శాంసంగ్
దేశవ్యాప్తంగా 2020లో పదిహేను కోట్ల యూనిట్ల స్మార్ట్ ఫోన్స్ విక్రయాలు జరిగాయి. 2019తో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ అని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ త...
షియోమీ, నూక్‌లపై కఠిన నిర్ణయం: గద్దె దిగే ముందు చైనాకు ట్రంప్ వరుస షాకులు
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయే సమయంలోను చైనాకు వరుసగా షాకులు ఇస్తున్నారు. తాజాగా చైనాకు చెందిన మరిన్ని కంపెనీల్ని బ్లాక్ లిస్టులో పె...
చైనా షావోమీకి ఇండియాలో దెబ్బ, టాప్ ప్లేస్‌లోకి శాంసంగ్!
కరోనా మహమ్మారి ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీలో చైనా దుందుడుకు చర్యలతో మెజార్టీ భారతీయులు చైనా వస్తువులను ఉపయోగించవద్దని నిర్ణయించారు. ఈ ప్రభావం ఇండియన...
బాయ్‌కాట్ చైనా దెబ్బ: శాంసంగ్‌కు కలిసొచ్చిన యాంటీ చైనా సెంటిమెంట్!
మన సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో భారతీయులు పెద్ద ఎత్తున డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరణ కోసం ఉద్యమిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల నుండి మొ...
ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్‌కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'
సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భారతీయులు డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరిస్తామని చెబుతున్నారు. 20 మంది భారత జవాన్ల ప్రాణాలు హరించి...
ఇలా ఐతే కష్టమే, స్మార్ట్ ఫోన్ ధరలు పెంచేలా చేస్తున్నారు, మోడీ మేకిన్ ఇండియాకు నష్టం
మొబైల్ ఫోన్లు, విడిభాగాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచడంపై ఈ రంగానికి చెందిన కంపెనీలు స్పందించాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ పెరిగిన జీఎస్టీ ధరలు అమ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X