హోం  » Topic

Ticket News in Telugu

దేశీయంగా విమానాల ధరలకు రెక్కలు, కానీ విదేశాలకు కాస్త తగ్గే ఛాన్స్
మీరు తరుచూ విమానాల్లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. ద్రవ్యోల్భణ భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ప్రభావం చూపడంతో అంతర్జాతీయ మార్కె...

విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్, ఛార్జీలు 40 శాతం తగ్గే ఛాన్స్
కరోనా నేపథ్యంలో ఆంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు నడిపేందుకు అనుమతి ఉండటంతో విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇటీవల విమాన ఇంధనం ధర ATF ...
త్వరలో స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు: రైల్వే టిక్కెట్ ఛార్జీ రూ.50 వరకు పెరగొచ్చు!
విమానాశ్రయాలకు భారతీయులతో పాటు విదేశీయులు వచ్చివెళ్తారు. విమానాశ్రయలు మన స్టేటస్‌కు సింబల్స్. వీటిలో వసతి సౌకర్యాలు ఉండటంతో పాటు అత్యాధునికత అవ...
రైలు టిక్కెట్ బుక్ చేయాలా, వెంటనే IRCTC అకౌంట్ క్రియేట్ చేయండిలా
రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) వెబ్‌సైట్ లేదా దీని అప్లికేషన్ సాఫ్టువేర్ (APP)లో...
Bad News:పెరిగిన విమాన ఛార్జీలు..ఎంత పెరిగాయి..ఎందుకు పెంచాల్సి వచ్చింది..?
విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. దేశీయ విమానాల ప్రయాణాలపై ఛార్జీలను పెంచుతూ కేంద్ర పౌరవిమానాయానశాఖ నిర్ణయించింది. దేశీయ విమాన చార్జీలను 5శాతం మేర...
ప్రయాణీకులకు ఎయిరిండియా అనుబంధ సంస్థ బంపరాఫర్
ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ప్రయాణీకులకు ఆఫర్ ఇచ్చింది. అలయెన్స్ ఎయిర్ సేల్ పేరుతో ప్రయాణీకులకు రూ.999కే టిక్కెట్ అందిస్తోంది. ఈ తగ్గింపు ర...
గోఎయిర్ 'గోఫ్లైప్రైవేట్' ఆఫర్, విమానంలో సొంత ప్రయివేట్ జోన్!
బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ శుక్రవారం సరికొత్త సురక్షిత స్కీంతో ముందుకు వచ్చింది. గోఫ్లైప్రయివేట్ (GoFlyPrivate)తో తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణీకులకు ప్ర...
ఆ టిక్కెట్లు అన్నీ రద్దు: రైల్వే ప్రయాణీకులకు పీయూష్ గోయల్ గుడ్‌న్యూస్!
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు గతంలో రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ నుం...
రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర డబుల్: హైదరాబాద్, కాచిగూడలలో రూ.10 పెంపు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పె...
రైళ్లలో దూరం ప్రయాణిస్తున్నారా?: సూపర్ ఆఫర్.. రూ.50 శాతం డిస్కౌంట్!
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా యువతకు భారతీయ రైల్వే టిక్కెట్ పైన 50 శాతం గ్రాంట్ ఇస్తోంది. ఈ తగ్గింపు అవకాశం కేవలం యువతకు మాత్రమే ఇస్తో...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X