హోం  » Topic

Psb News in Telugu

SBI, LIC: ఎల్ఐసీ, ఎస్బీఐ ఛైర్మన్ల పదవీ విరమణ వయస్సు పెంచే అవకాశం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ఛైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఛైర్మన్‌ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచే అ...

interest rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి!
interest rates: ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రజలు సురక్షితంగా డబ్బు దాచుకునే ప్రదేశాల్లో బ్యాంకులు ముందు వరుసలో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితు...
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయాలి: బ్యాంకులకు శక్తికాంతదాస్
కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తోన్న సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభ...
మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ- కార్మికులే సవాల్‌- కేంద్రం పక్కా ప్లాన్‌
50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో మన దేశంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. అప్పట్లో దేశ ప్రయోజనాలతో పాటు బ్యాంకులపై సగటు ఖాతాదారుల్లో నమ్మకం కల్పించడ...
ఆ భయంతో... 'ప్రయివేటు' దారిలో ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు
కరోనా మహమ్మారి అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. చాలామంది రుణాలు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో బ్యాంకుల ఎన్పీఏలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున...
అందుకే, PSB సీఈవోలతో నిర్మలా సీతారామన్ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (PSBs) సీఈవోలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు (మే 11వ తేదీ) వారితో భేటీ జరగాల...
కస్టమర్లపై బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ ఫైన్ వసూళ్లు రూ.2 వేలకోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమం నెలసరి బ్యాలెన్స్ లేని కస్టమర్ల నుంచి అన్ని బ్యాంకులు కూడా జరిమానా రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తాయి. ఇలాంటి ఛా...
3,400 బ్యాంకు బ్రాంచీల మూసివేత! సిటీలపై ప్రభావం: క్లోజింగ్‌తో ప్రయోజనమెలా?
ఇండోర్: గత అయిదేళ్లలో 26 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు చెందిన 3,400కు పైగా శాఖలు విలీనం లేదా మూసివేతకు గురయ్యాయి. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్ర...
మీరు జాగ్రత్త.. మోడీ టీవీ చూస్తున్నారు: 'మోడీ వ్యతిరేకి'పై అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కాపాడుతుందని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్...
ఆయుష్మాన్ భారత్ సూపర్, బ్యాంకుల్లో వాటా తగ్గించండి: మోడీకి అభిజిత్!
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో సమావేశం అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత భార...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X