హోం  » Topic

Fund News in Telugu

రూ 15,000 జీతంతో రూ 60 లక్షల రిటైర్మెంట్ ఫండ్... ఎలాగో తెలుసా?
రిటైర్మెంట్. ప్రభుత్వ ఉద్యోగులైతే ఫరవాలేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో పాటు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, ముఖ్యంగ...

నగదు బదిలీకి ముఖ్యమైన మార్గాలు: నెఫ్ట్, ఐఎంపీఎస్ లో దేన్ని ఎంచుకుంటున్నారు?
దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా నగదు లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ లావాదేవీలు జరగడానికేకాకుండా పెరగడానికి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫ...
ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో 24X7 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్
ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఈ పేమెంట్ బ్యాంక్ నుంచి ఇక నుంచి 24X7 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ జరుపుకునే సౌకర్యాన్ని అంద...
ఏపీలో ఆర్టీసీ విలీనం: పెన్షన్ పథకం ఇక మీ ఇష్టం, ఆ డబ్బు కూడా కార్మికులకే!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు పాత లేదా కొత్త పెన్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విల...
ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం కానుకలు, ఆర్టీసీ ఆదాయంలో ప్రభుత్వానికి ఇచ్చేది ఎంత?
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విలీనం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ సిబ్...
డిసెంబర్ 12న మార్కెట్లోకి భారత్ బాండ్ ఇష్యూ, కనీస పెట్టుబడి రూ.1,000
ప్రభుత్వం తొలిసారిగా తీసుకువస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్ డిసెంబర్ 12వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బాండ్ ద్వారా నిధు...
ఆ ట్రస్ట్‌కు రూ.10,000 విరాళమిస్తే శ్రీవెంకటేశ్వరుడి విఐపీ దర్శన టిక్కెట్
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరం దర్శించుకునే వారు లక్షలాదిమంది ఉంటారు. విదేశాల నుంచి కూడా ఎంతోమంది శ్రీ...
ఫండింగే కాదు... పేటెంట్లు కూడా కష్టమే! మరో గూగుల్, ఫేస్‌బుక్ రావాలంటే అదే కీలకం
భారత దేశం కోటి అవకాశాల గని అని మెచ్చుకొన్న వారు ఉన్నారు. పది కోట్ల సమస్యల కాసారం అని తిట్టుకున్న వారూ ఉన్నారు. అభివృద్ధి లో మన దేశం ఒక అడుగు ముందుకు వ...
కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు: RBIకి నిధులెక్కడివి, ఈ బదలీ ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఉండటం, ఈ ప్రభావం భారత్ పైన పడే అవకాశాలు కూడా ఉండటం, ఇప్పటికే ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు సంక్షోభంలో ఉన్న నేపథ్య...
రూ.1.76 లక్షల కోట్లపై యుద్ధం! మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది?
న్యూఢిల్లీ: రూ.1.76 లక్షల కోట్ల మిగులు నగదు నిల్వలను కేంద్ర ఖజానాకు తరలించాలనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయంపై కాంగ్రెస్ సహా పలు విపక్షాల...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X